Bjp

బీజేపీ సంగ్రామ సభ గ్రాండ్​ సక్సెస్​

డప్పు వాయిద్యాలు, నృత్యాలతో లీడర్లకు ఘన స్వాగతం జగిత్యాల/ కరీంనగర్, వెలుగు : బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింప

Read More

భూనిర్వాసితులను పట్టించుకోని ప్రభుత్వాన్ని ఓడిద్దాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తిమ్మాపూర్, వెలుగు: భూ నిర్వాసితులను పట్టించుకోని ప్రభుత్వాన్ని ఓడిద్దామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​ పిలుపునిచ్చారు. బహుజన రా

Read More

మోడీని ఎదుర్కొనేందుకు గుంట నక్కలంతా ఏకమైతున్నయ్​:బండి సంజయ్

తెలంగాణ తల్లికి కేసీఆర్​ ద్రోహం చేసిండు మోడీని ఎదుర్కొనేందుకు గుంట నక్కలంతా ఏకమైతున్నయ్​ కరీంనగర్/జగిత్యాల, వెలుగు: ‘‘రోజంత

Read More

కరీంనగర్లో బీజేపీ బహిరంగ సభ

బండి సంజయ్ 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరగుతోంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు

Read More

కేసీఆర్ వీఆర్ఎస్ తీసుకునే టైమొచ్చింది: జేపీ నడ్డా

బీఆర్ఎస్ రానున్న రోజుల్లో వీఆర్ఎస్గా మారి అంతరించిపోతుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. చాలు దొర.. సెలవు దొర నినాదంతో జనంలోకి వెళ్

Read More

బీఆర్ఎస్కు తెలంగాణకు సంబంధం లేదు : బండి సంజయ్

గడీల పాలనను బద్దలు కొట్టేందుకే పాదయాత్ర చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గానికి మేలు జరిగిందని ప్ర

Read More

కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా..బండి సంజయ్ భావోద్వేగం

కరీంనగర్ గడ్డ తనకెంతో ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తానని తెలిపారు. కరీంనగర్ లో జరుగుతు

Read More

కేంద్ర నుంచి బండి సంజయ్ వేల కోట్ల నిధులు తెచ్చిన్రు : రాణి రుద్రమ

కరీంనగర్ పార్లమెంటరీ పరిధిలో బండి సంజయ్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ తెలిపారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కా

Read More

ఎన్నికలు రాకముందే టీఆర్ఎస్ ఖతమైంది: అర్వింద్

ఎన్నికల కంటే ముందే టీఆర్ఎస్ ఖతమైందని ఎంపీ  ధర్మపురి అరవింద్  అన్నారు. హామీల అమల్లో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. బీజేపీకి, మ

Read More

రైతులకు అండగా బీఆర్ఎస్ : రసమయి

8 ఏళ్ల క్రితం రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదని..కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 24 గంటల కరెంటు ఇచ్చిందని

Read More

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కల్తీ మద్యం మరణాలు ఎక్కువ: తేజస్వీ యాదవ్

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కల్తీ మద్యం మరణాలు ఎక్కువగా ఉన్నాయని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఆరోపించారు. దమ్ముంటే గుజరాత్ లెక్కలు తీయాలని సవాల్

Read More

ముగిసిన బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర

బండి సంజయ్ 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగిసింది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ముగింపు సభ ఏర్పాటు చేయగా..ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ స

Read More

కల్తీ మద్యం ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం నితీష్ కుమార్

బిహార్ లో జరిగిన కల్తీ లిక్కర్ ఘటనపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఈ విషయంపై ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ మరోమారు మండిపడ్డారు. లిక్కర్ తాగే వారు చనిపోవడం స

Read More