Bjp
మోడీ యాత్రతో ప్రత్యామ్నాయం బలపడేనా ..? : కల్లూరి శ్రీనివాస్ రెడ్డి
రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రిని ఆహ్వానించడానికి మన ముఖ్యమంత్రికి తీరిక లేదు. పైగా తనకే ఆహ్వానం అందలేదంటూ బ్లేమ్గెమ్ ఆట మొదలు పెట్టారు. ఆహ్వ
Read Moreఅబద్ధాలు ప్రచారం చేశారు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
తప్పుదోవ పట్టించడంలో టీఆర్ఎస్ మాస్టర్స్ చేసింది టీఆర్ఎస్ సర్కార్ తీరుతో రాష్ట్ర ఆదాయానికి గండి పడుతున్నది న్య
Read Moreఅందుకే మునుగోడులో మమ్మల్ని కలుపుకున్నడు: నారాయణ
హైదరాబాద్,వెలుగు: రాజకీయ ఎత్తుగడలు వేయడంలో కేసీఆర్ చాలా తెలివైనవాడని, అందుకే మునుగోడులో కమ్యూనిస్టులను కలుపుకున్నాడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
Read Moreనిఖార్సయిన దేశభక్తుడు మందాడి
తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన నేతల్లో మందాడి సత్యనారాయణరెడ్డి ఒకరు. ప్రస్తుత జనగామ జిల్లా ఇప్పగూడెంలోని ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన
Read Moreసింగరేణిపై టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం: సంజయ్
హైదరాబాద్, వెలుగు: సింగరేణిని ప్రైవేటైజేషన్ చేసేది లేదని ప్రధాని మోడీ స్పష్టత ఇచ్చినా టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ స్టేట్చీఫ్
Read Moreకేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేపట్టాలె : రవీందర్ నాయక్
కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేపట్టాలని బీజేపీ నాయకులు రవీందర్ నాయక్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్
Read Moreఈనెల 15న టీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ సమావేశం
హైదరాబాద్ : ఈనెల 15న సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సం
Read Moreకేసీఆర్ ప్రజల కళ్లలో మట్టికొట్టి రాచరిక పాలన చేస్తుండు : ఈటల
సీఎం కేసీఆర్ ప్రజల కళ్లలో మట్టికొట్టి రాచరిక పాలన సాగిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఈ పాలనను అంతం చేయడానికి యావత్ తెలంగాణ ప్ర
Read Moreబోర్లకు మీటర్లు పెడితే రూ. 30 వేల కోట్లు వచ్చేవి..కానీ వద్దనుకున్నాం : హరీష్ రావు
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరాకు కూడా సాగునీరందలేదని కొందరంటున్నారని..అలాంటి వాళ్ల చెంప చెళ్లుమనిపించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ఢిల్లీలో, గా
Read Moreమొయినాబాద్ ఫాం హౌస్ కేసు : ‘సిట్’ దర్యాప్తు వేగవంతం.. 7 బృందాల సోదాలు
మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోదాలు కొనసాగుతున్నాయి. సిట్ అధికారులు 7 బృందాలుగా విడిపోయి
Read Moreఎమ్మెల్యే రసమయిపై దాడిని ఖండిస్తున్నాం : బోయినపల్లి వినోద్ కుమార్
కరీంనగర్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వాహనంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి
Read Moreకీసర శ్రీ భవాని రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న కిషన్ రెడ్డి దంపతులు
హైదరాబాద్ : కీసర గుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీ భవాని రామ
Read Moreమాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి కన్నుమూత
బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి కన్నుమూశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడలో ఆయన జన్మించారు. బీజేపీలో కార్యకర్తగా రాజక
Read More












