Bjp

2024 జనవరి 1 నాటికి.. అయోధ్యలో రాముడి గుడి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన

అగర్తల: అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం వచ్చే ఏడాది జనవరి 1 నాటికి పూర్తవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. రామ జన్మభూమి వివాదంపై కోర్టులకు

Read More

ఓటు బ్యాంకును 100 శాతానికి పెంచాలె: ఎంపీ లక్ష్మణ్

రాష్ట్రంలో బీజేపీని పటిష్టపర్చాలని, బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమ పాలనను ప్రజలకు అర్ధం అయ్యేలా చెప్పాలని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు.

Read More

ప్రభుత్వ మూర్ఖ వైఖరికి రైతు బలైండు : బండి సంజయ్

కామారెడ్డి జిల్లా కేంద్రం మాస్టర్ ప్లాన్ విషయంలో ప్రభుత్వ మూర్ఖ వైఖరికి ఒక రైతు బలి కావడం బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం

Read More

ఫాంహౌస్ కేసు : సీబీఐ చేతికి హైకోర్టు ఆర్డర్ కాపీ

ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు ఆర్డర్ కాపీ సీబీఐ చేతికి అందింది. దీంతో సీబీఐ ఏక్షణమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. సింగి

Read More

బీఆర్ఎస్ అంటే బేరసారాల పార్టీ : రమేష్ నాయుడు

బీఆర్ఎస్ అంటే ఏపీ ప్రజలందరు బేరసారాల పార్టీగా భావిస్తున్నారని ఏపీ బీజేపీ నేత రమేష్ నాయడు అన్నారు. బేరసారాల పార్టీలో ఏపీ నుంచి రాజకీయ నిరుద్యోగులు చేరా

Read More

Mission 90 : తెలంగాణ కోసం ’’సరళ్‘‘ యాప్

మిషన్ 90 లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదనుపెడుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై స

Read More

ఈడీ, సీబీఐ, ఐటీలతో టార్గెట్ చేస్తున్రు : రోహిత్ రెడ్డి

బీజేపీతో ప్రజాస్వామ్యానికి ముప్పు ఉందని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఈడీ, సీబీఐ, ఐటీలతో టార్గెట్ చేస్తున్

Read More

కుంగిన భూమి.. ఇండ్లకు పగుళ్లు..

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుంగిపోయింది. ఈ ఘటనలో 570 ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా ఇండ్లకు పగుళ్లు ఏర్పడటంతో జనం భయంతో వణికిపోయ

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

జగిత్యాల, వెలుగు: యువత ప్రతిభను వెలికితీయడానికే ప్రభుత్వం యువజనోత్సవాలు నిర్వహిస్తోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్​పర్సన్ భోగ శ్రావణి అన్న

Read More

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బీజేపీలో డిమాండ్

ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఎల్బీనగర్, ఉప్పల్, ముషీరాబాద్ స్థానాల్లో 20 నుంచి 25 మంది క్యూ ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్ల

Read More

పార్టీ బలోపేతంలో బూత్ కమిటీల పాత్ర కీలకం : వివేక్

పార్టీ బలోపేతంలో బూత్ కమిటీల పాత్ర కీలకమైనదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో బీజేపీ నియోజకవర్

Read More

ఫాంహౌస్ కేసు : సీబీఐకి విచారణపై హైకోర్టులో సర్కార్ అప్పీల్

ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీల్కు వెళ్లింది. సిట్ దర్యా

Read More