Bjp
మా కార్యకర్తలు ఢిల్లీని ఎటాక్ చేస్తే పరిస్థితి ఎట్ల ఉంటది : మంత్రి తలసాని
తెలంగాణలో బీజేపీ గాలి బుడగ లాంటిదని.. కాంగ్రెస్ అంతరించిపోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్ సిటీలో 20 యేండ్ల వరకు గులాబీ జెం
Read Moreసత్యేందర్ కా దర్బార్.. వీడియోపై బీజేపీ సెటైర్లు
తీహార్ జైలులో ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఖైదీలతో మీటింగ్ వీడియో బయటకు రావడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే జైన్ మసాజ్ చేయిం
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
బీజేపీ భవితకు పునాది కార్యకర్తలే మెదక్ (చేగుంట), వెలుగు : బీజేపీ భవితకు పునాది కార్యకర్తలేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శనివారం చేగ
Read Moreరాష్ట్రంలో అవినీతిమయ పాలన నడుస్తోంది : వివేక్ వెంకటస్వామి
ఢిల్లీ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ముందుచూపుతో అన్ని వర్గాలకు మేలు చేసేలా రాశారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట
Read Moreగుజరాత్ ప్రజలకు మోడీపై నమ్మకం ఉంది : జేపీ నడ్డా
గుజరాత్ లో వార్ వన్ సైడ్ గా ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బీజేపీకి మద్దతు తెలిపేందుకు ప్రజలు వెయిట్ చేస్తున్నారని ఆయన తెలిపారు.
Read Moreఅమిత్ షా అధికార గర్వంతో మాట్లాడుతున్రు : ఓవైసీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికార గర్వంతో మాట్లాడుతున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. 2002లో నేరస్తులకు గుణపాఠం చెప్పామంటూ
Read Moreప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి : రామచందర్ రావు
టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలో జ
Read Moreబీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలి: ప్రేమేందర్ రెడ్డి
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. హనుమకొండలో రావు పద్మ
Read Moreకింద పడిపోయిన దిగ్విజయ్ సింగ్.. రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న కాంగ్రెస్
భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పడిపోయారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని
Read More2023 ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ బైక్ ర్యాలీలు
2023 ఎన్నికలే టార్గెట్ గా ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే గ్రామీణా ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయటంపై దృష్టి పెట్టింది. ఇ
Read Moreరాష్ట్రంలో ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుంది : బూర నర్సయ్య గౌడ్
యాదాద్రిభువనగిరి జిల్లా : రాష్ట్రంలో ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉంటుందని భువనగిరి మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు
Read Moreపాక్ అనుకూల నినాదాలు చేయడం సిగ్గు చేటు: శివరాజ్ సింగ్ చౌహాన్
రాహుల్ గాంధీ పాదయాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కొందరు నినాదాలు చేయడంపై విచారణకు ఆదేశించినట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇలాంట
Read Moreబీజేపీ, కాంగ్రెస్ కేసీఆర్కు అమ్ముడుపోయినై : షర్మిల
కేసీఆర్కు బీజేపీ, కాంగ్రెస్లు అమ్ముడుపోయాయని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నించేందుకు పార్టీ పెట్టినట్లు చెప్పా
Read More












