Bjp
కేసీఆర్, కేటీఆర్లను జైల్లో ఎప్పుడు పెడ్తరు : రేవంత్ రెడ్డి
రైతులకు 24గంటల కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెబుతున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నాయకులకు
Read Moreఆడబిడ్డల సొమ్ము కాజేసిన ఎవరూ బాగుపడలేదు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటెల రాజేందర్ ఏం చేశారు..పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు
Read Moreరేవంత్, బండి తుపాకీ రాముడిలా మాట్లాడుతుండ్రు : మంత్రి ఎర్రబెల్లి
రేవంత్ రెడ్డి, బండి సంజయ్ తుపాకీరాముడిలా మాట్లాడుతూ తీరుగుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. వాళ్ళ మాటలు వినడానికి వినసొంపుగా వున్నా
Read Moreబీజేపీలో చేరిన భోగ శ్రావణి
జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ డా. శ్రావణి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో పార్టీలో చేరిన శ్రావణికి.. పార్టీ కండువా క
Read Moreఇసుక దోపిడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుంది: రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు సాండ్, ల్యాండ్, మైన్ లను ఆదాయ వనరుగా చేసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇసుక దోపిడీకి పాల్పడ
Read Moreమళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. 14.2 కేజీ డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ. 50, 19 కేజీ కమర్షియల్ ఎల్
Read Moreఇయ్యాల బీజేపీలో చేరనున్న బోగ శ్రావణి
హైదరాబాద్, వెలుగు : జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బోగ శ్రావణి బుధవారం కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. నిజామాబాద్ ఎంపీ
Read Moreఢిల్లీలో అమిత్ షాతో తెలంగాణ బీజేపీ లీడర్లు భేటీ
కేంద్ర మంత్రి అమిత్ షాతో రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీలో సమావేశమయ్యారు . బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి బీజేపీ రాష్
Read Moreప్లీనరీ ఫోకస్ బీజేపీపైనే!
రాయ్పూర్లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు, 2024 ఎన్నికల్లో నిలిచేందుకు కొన్ని
Read Moreజాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూ
న్యూఢిల్లీ : జాతీయ మహిళ కమిషన్ మెంబర్గా బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ సుందర్ నామినేట్ అయ్యారు. నియామ కానికి సంబంధించిన నోటిఫికేషన్&zw
Read Moreఇయ్యాల రాష్ట్ర నేతలతో అమిత్ షా భేటీ
ఇయ్యాల రాష్ట్ర నేతలతో అమిత్ షా భేటీ లిక్కర్ స్కాంలో అరెస్టులపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం పాల్గొననున్న సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, వివేక్
Read MoreExit Polls: త్రిపుర, నాగాలాండ్లో బీజేపీదే అధికారం
ఈశాన రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్లో బీజేపీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అటు మేఘాలయలో గతంలో కంటే బీజేపీ ఎక్కువ స
Read More












