న్యూఢిల్లీ : జాతీయ మహిళ కమిషన్ మెంబర్గా బీజేపీ నేత, సినీ నటి ఖుష్బూ సుందర్ నామినేట్ అయ్యారు. నియామ కానికి సంబంధించిన నోటిఫికేషన్ను ఆమె సోషల్ మీడియాలో సోమవారం పోస్ట్ చేశారు. " ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పగించిన ప్రధాని మోడీకి, కేంద్రానికి కృతజ్ఞతలు. మీ నాయకత్వం లో అంచెలంచెలుగా ఎదుగుతున్న నారీ శక్తిని రక్షించడానికి కృషి చేస్తాను" అని ఖుష్బూ ట్వీట్ చేశారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూ నియామ కం పట్ల బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలై హర్షం వ్యక్తంచేశారు. సినిమా యాక్టర్ ఖుష్బూ 2010లో డీఎంకేలో చేరారు. తర్వాత కాంగ్రెస్లో చేరారు. 2021లో బీజేపీలో చేరారు. మమతా కుమారి, డెలినా ఖోంగ్డుప్ కూడా మహిళ కమిషన్ మెంబర్గా నియమితులయ్యారు.
జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూ
- దేశం
- February 28, 2023
లేటెస్ట్
- దేశం సురక్షితంగా ఉండాలంటే మళ్లీ మోదీ రావాలె : తమిళిసై సౌందరరాజన్
- వచ్చి ఉద్యోగంలో చేరండి..ఉద్యోగులకు ఎయిర్ ఇండియా పిలుపు
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్
- PBKS vs RCB: చితక్కొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. పంజాబ్ టార్గెట్ 242
- కూటమికి చెక్ చెప్పేలా జగన్ ప్లాన్.. ప్రచార షెడ్యూల్లో మార్పు..
- OMG : ఆ అడవి మొత్తం శవాలే.. గుట్టలుగా పడి ఉంటాయి.
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- మాయావతి నిర్ణయంపై స్పందించిన మేనల్లుడు ఆకాశ్
- Raayan First Single: మటన్ కొట్టు రాయన్ సాంగ్ విన్నారా..ధనుష్ రాసి పాడిన అడంగాత అసురన్
- 23 జాతుల కుక్కలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- 24 గంటలుగా కరెంట్ లేదు: చందానగర్ సబ్స్టేషన్ ముందు స్థానికుల ఆందోళన
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- ఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్