Bjp
బీజేపీ పాలనలో పేదలకు ఉచితంగా విద్య, వైద్యం: జేపీ నడ్డా
పేదల ఆరోగ్యంపై తమ ప్రభుత్వానికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. గుజరాత్ దాహోద్ లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో
Read Moreఅధికారంలోకి రాగానే బైంసాను మైసాగా మారుస్తం : బండి సంజయ్
తాము అధికారంలోకి రాగానే బైంసా పేరును మైసాగా మారుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బైంసాను దత్తత తీసుకుంటా
Read Moreగుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ
గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రంతో ముగియబోతోంది. ఫస్ట్ ఫేస్ లో 89 నియోజకవర్గాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం 78
Read Moreకేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన క్షణమే రాష్ట్రపతి పాలన : ఎంపీ అర్వింద్
నిజామాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన క్షణమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. రైతుల కోస
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
సిద్దిపేట, వెలుగు: పేదల కోసమే రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తోందని మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట మున్సిపాల్టీ ప
Read Moreఅబద్ధాలు చెప్పేవారికి మోడీ లీడర్ : మల్లికార్జున్ ఖర్గే
నర్మదా (గుజరాత్): ప్రధాని మోడీపై కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అబద్ధాలు చెప్పేవారికి మోడీ లీడర్ అన
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
రోడ్ల మీదే పార్కింగ్ పెద్దపల్లిలో ట్రాఫిక్ కష్టాలు పెద్దపల్లి, వెలుగు: జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్సమస్యతో వాహనదారులు తీవ్
Read Moreకాంగ్రెస్లో భవిష్యత్తు లేకనే బీజేపీలో చేరా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నిర్మల్/భైంసా, వెలుగు: బంగారు తెలంగా ణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబానికే పరిమితమైందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి విమర్శించా
Read Moreటీఆర్ఎస్,కమ్యూనిస్టుల పొత్తులపై చర్చ
నల్గొండ/ ఖమ్మం, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్తో కమ్యూనిస్టుల పొత్తు ఖాయమనే సంకేతాలు రూలింగ్పార్టీలోని సిట్టింగులు, ఆశావాహుల్లో గ
Read Moreటీఆర్ఎస్ను తరిమి కొట్టాలని డీకే అరుణ పిలుపు
గద్వాల, వెలుగు: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను తరిమి కొట్టాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. ‘ప్రజా గోస– బీజేపీ భరోస
Read Moreవాస్తవాలు గుర్తించకుండా కమ్యూనిస్టులపై విమర్శలా?
అసత్యాలతో వామపక్షాలపై దాడిచేయడం ఈ మధ్య ఒక ఫ్యాషన్గా మారింది. జరుగుతున్న పరిణామాలను గుర్తించకుండా కొంత మంది వారికి నచ్చినట్లు రాస్తున్నారు.
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని తుషార్ పిటిషన్
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వి చారణ సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో కేర ళకు చెందిన భారత్ ధర్మ జన సేన (బీడీజేఎస
Read Moreబీసీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి: ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
జడ్చర్ల టౌన్, వెలుగు: న్యాయమైన వాటా కోసం బీసీ నాయకులంతా ఏకమై పోరాడాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మహబూబ
Read More












