Bjp

రాష్ట్రంలో శాంతి భద్రతను విఘాతం కలిగించాలని కేంద్రం చూస్తోంది: సబిత

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి బీజేపీ ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించ

Read More

సీబీఐని ఒక్కరోజు నాకు అప్పగిస్తే.. బీజేపీలో సగం మంది జైలుకే : కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐలను తనకు ఒక్కరోజు అప్పగిస్తే... బీజేపీలో సగం మంది జైలులో ఉంటారన్నారు.

Read More

ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏ పార్టీ పర్మీషన్ అవసరం లేదు : ఒవైసీ

ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు ఏ పార్టీ పర్మీషన్ అవసరం లేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు . ప్రజలపై తమకు నమ్మకం ఉందని.. ప్రజాస్వామ్యాన్ని బలపర్

Read More

ఎమ్మెల్యే కేపీ వివేకానందకు బీజేపీ నేత కౌంటర్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేపీ వివేకానందకు గడ్డుకాలం ఏర్పడిందని మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నల హరీష్ రెడ్డి అన్నారు. మంత్ర

Read More

ఫారెస్ట్ అధికారి హత్యకు సీఎం కేసీఆరే బాధ్యత: బండి సంజయ్

పోడు భూముల వ్యవహారంలో ఫారెస్ట్ అధికారులకు, ప్రజల మధ్య  కేసీఆర్ చిచ్చు పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఫారెస్ట్ అ

Read More

దేశాన్ని ఆటవిక రాజ్యాంగంగా మార్చుతున్నరు : కూనంనేని సాంబశివరావు

ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ ధ్వంసమవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇప్పటివరకు ఈడీ

Read More

కుత్బుల్లాపూర్ లో మోసపూరిత హామీలు చెప్పి గెలిచినవ్ : కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ పై బీజేపీ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ, ఈడీ దాడులు జరిగితే కేంద్ర మంత్రి కిషన్ రె

Read More

రాహుల్ గాంధీ సద్దాం హుస్సేన్లా కనిపిస్తున్నారు:హిమంత బిశ్వ శర్మ

రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ రోజు రోజుకు ఇరాన్ మాజీ నియంత సద్దాం హ

Read More

విభజన హామీలను బీజేపీ ఎందుకు నెరవేర్చలేదు: మల్లు రవి

బీజేపీ తెలంగాణ ప్రజలకు ఏవిధంగా ఉపయోగపడుతుందో మర్రి శశిధర్ రెడ్డి చెప్పాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ వచ

Read More

రేపు బీజేపీ నేతలతో ఢిల్లీకి మర్రి శశిధర్​ రెడ్డి.. 25న కమల దళంలోకి చేరిక

తెలంగాణ బీజేపీ నేతలు రేపు (బుధవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ

Read More

టీఆర్ఎస్కు పెంబి ఎంపీపీ బుక్యా కవితా గోవింద్ రాజీనామా

ఆసిఫాబాద్ జిల్లాలో టీఆర్ఎస్కు షాక్ తగిలింది. పెంబి ఎంపీపీ బుక్యా కవితా గోవింద్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ వేధింప

Read More

డిసెంబర్ 7న ఛలో రాజ్ భవన్ ముట్టడి : చాడ వెంకటరెడ్డి

దేశంలో గవర్నర్ వ్యవస్థ అధ్వానంగా తయారైందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..

Read More

ఎంతో హార్డ్ వర్క్ చేస్తే గుజరాత్ అభివృద్ధి చెందింది: ప్రధాని మోడీ

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ .. ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచుతోంది. తాజాగా ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూ

Read More