Bjp
అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం : బండి సంజయ్
నాగోబా దయతో రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నాగోబాను ఆయన దర్శించుకున్న ఆయన... ఐదు రాష్ట్రాల నుంచి భక్తులు
Read Moreసింగరేణిని కేంద్రం ప్రైవేటు పరం చేస్తోంది : ఎమ్మెల్సీ కవిత
జయశంకర్ భూపాలపల్లి జిల్లా : కేంద్రం దేశవ్యాప్తంగా సింగరేణిని ప్రైవేటు పరం చేస్తోందని, తెలంగాణలో సింగరేణిని కాపాడుకుంటామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నాయక
Read Moreబండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారు : వినోద్ కుమార్
బాగా పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కోరారు. తనపై గెలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బం
Read Moreకేంద్ర పథకాలను రాష్ట్రం అడ్డుకుంటోంది : కేంద్ర మంత్రి బీఎల్ వర్మ
ఐనవోలు, వెలుగు: పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని కేంద్ర ఈశాన్య రాష్ట్రా
Read Moreబెదిరింపులతో నన్ను ఆపలేరు : స్వాతి మాలివాల్
బీజేపీపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతీ మాలివాల్&zwn
Read Moreపొంగులేటి దారెటు?..బీజేపీ వైపా.. కాంగ్రెస్ వైపా.?
కొనసాగుతున్న డైలమా..అనుచరులతో చర్చలు బీజేపీలో చేరుతారంటూ కొన్నిరోజులుగా ప్రచారం తమతో టచ్లో ఉన్నారంటున్న కాంగ్రెస్ లీడర్లు హైదరాబాద్,
Read MoreTripura Elections : 50 సీట్లకు పైగా గెలుస్తం : మాణిక్ సాహా
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులను చేశామని చెబుతూ, బీజ
Read Moreబీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపింది : రేవంత్రెడ్డి
కాంగ్రెస్ ను ఎదుర్కోలేక బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేతులు కలపాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, మోడీ ఒక్కటేనని, కాంగ్రెస్ ను బల
Read Moreఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ ను విడుదల చేయాలె : బీజేవైఎం
రంగారెడ్డి జిల్లా : పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రంగారెడ్డి జిల్లా నాయకులు
Read Moreమంత్రి సబితకు బీజేపీ కార్పొరేటర్ సవాల్
రంగారెడ్డి జిల్లా : మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి విషయంలో మంత్రి
Read Moreప్రజలపై అజమాయిషీ వద్దు : గుత్తా సుఖేందర్ రెడ్డి
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సఖ్యతతో ఉండాలని సూచించారు. ప్రజలపై అజమయిషీ
Read Moreపెట్రో దోపిడీ కేసీఆర్ ది.. నిందలు కేంద్రంపైనా..? : వివేక్ వెంకటస్వామి
ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై చేసిన కామెంట్స్ పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి స్పందించారు. రాష్ట్రం
Read Moreగవర్నర్లను కేసీఆర్ అవమానించిండు : తమిళిసై
ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్స్ పై గవర్నర్ తమిళి సై స్పందించారు. గవర్నర్లను సీఎం కేసీఆర్ అవమానించారని ఆవేదన&n
Read More












