బాగా పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కోరారు. తనపై గెలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క రూపాయన్న తెచ్చి అభివృద్ధి చేశారా..? అని ప్రశ్నించారు. రైతుల కోసం దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ మాత్రమే అని చెప్పారు. కాళేశ్వరం నీళ్లతో రాష్ట్రాన్ని సస్యశామలం చేసిన వ్యక్తి కేసీఆర్ అంటూ సీఎంపై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే కారు కిరాయి పెట్టి ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులను తిప్పి చూపిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ రాష్టంలో ఎంత అభివృద్ధి జరిగిందో చూసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటూ సవాల్ విసిరారు. రాష్టంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్టంలోనూ లేవన్నారు. నుస్తులాపూర్ గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవం కార్యక్రమంలో వినోద్ కుమార్ ఈ కామెంట్స్ చేశారు.
బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారు : వినోద్ కుమార్
- కరీంనగర్
- January 22, 2023
లేటెస్ట్
- ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
- హరీశ్ రావు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మోసం చేశారు : నున్న రమణ
- భార్యతో అసహజ పద్దతుల్లో శృంగారం నేరం కాదు: హైకోర్టు
- Xలో AI కొత్త అప్డేట్ గురూ.. స్టోరీస్గా ట్రెండింగ్ టాపిక్స్
- బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- గాడిద గుడ్డు!! .. పాలిటిక్స్ లో నయా ట్రెండ్
- గుడ్న్యూస్: Xలో డీప్ఫేక్ వీడియోస్ కనిపెట్టే ఫీచర్
- బతికుండగానే పసికందును పాతిపెట్టిన్రు
- IPL 2024: ముంబై కోటకు బీటలు.. చరిత్ర సృష్టించిన కోల్కతా నైట్ రైడర్స్
- వ్యాపారులతో కలిసి 40 కోట్ల ఫ్రాడ్
Most Read News
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- రెడ్ అలర్ట్ : కేరళ, దక్షిణ తమిళనాడులో ఉప్పెన రావొచ్చు..?
- వీడియో: ఇంగ్లాండ్ క్రికెటర్ల తొండాట.. తమ్ముని క్యాచ్ నేలపాలు చేసిన అన్న
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- పాకిస్థాన్ ఫస్ట్ మూన్ మిషన్ చైనాలో లాంచ్
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్