
ఫాంహౌస్ కేసులో ప్రభుత్వ అప్పీల్ పిటిషన్పై హైకోర్టు సోమవారం తీర్పు వెల్లడించనుంది. కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది. ఇప్పటికే న్యాయస్థానం దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్నది. కేసును సీబీఐకి ఇవ్వాలా వద్దా అనే అంశంపై సోమవారం హైకోర్టు తీర్పునివ్వనుంది.