Bjp
రాజకీయాల్లో నాకు గాడ్ఫాదర్ లేడు : పొంగులేటి
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాల్లో ఎవరూ గాడ్ ఫాదర్ లేరని అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలే త
Read More3వేల మందితో పొంగులేటి మీటింగ్..ఖమ్మంలో టెన్షన్
ఖమ్మం జిల్లా రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనాలపై
Read Moreమీ మనసులో ఉన్న రాహుల్ గాంధీని చంపేశా: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ నిర్విరామరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్
Read Moreఖమ్మంలో కారు దిగేందుకు సిద్ధమవుతున్న జిల్లా గులాబీ నేతలు
త్వరలో బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి? కేడర్ను కాపాడుకునే పనిలో కేసీఆర్ ప్రగతిభవన్లో సమావేశం.. కొత్తగూడెం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు
Read Moreహిందూ ధర్మాన్ని కించపరిస్తే ఉరుకోవొద్దు : బండి సంజయ్
రాష్ట్రంలో వచ్చే 8 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని.. బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బండి సంజయ్ సూచించారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే కార్యక
Read Moreఫాంహౌస్ కేసు : విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
ఫాంహౌస్ కేసుకు సంబంధించి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. వర్చువల్ విధానంలో విచారణ జరిపిన సీజే ధర్మాసనం మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు కేసును తిర
Read Moreహైదరాబాదుకు మోడీ..7వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటన కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 19న రాష్ట్రానికి రానున్న మోడీ దాదాపు రూ.7వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థ
Read Moreమల్లారెడ్డికి 6లక్షల రైతుబంధు: బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. 98 లక్షల మంది రైతులు ఓట్లు వేస్తే 50లక్షల మంది
Read Moreఎమ్మెల్యేకు చిత్త శుద్ది ఉంటే కౌన్సిల్లో తీర్మానించాలి
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి మాస్టర్ ప్లాన్పై ఎమ్మెల్యే , కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు పొంతన లేకుండా చెప్తున్నారని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ
Read Moreకేటీఆర్ ఇలాకాలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నం
సెస్ ఎన్నికల్లో 30 శాతానికి పైగా ఓట్లు సాధించి మంచి జోష్లో.. చేరికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్న సీనియర్ నేత లగిశ
Read Moreరేపు ఢిల్లీకి బండి సంజయ్
హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు.
Read Moreబీజేపీలో చేరితే పాపాలన్నీ పోతయ్ : త్రిపుర సీఎం
వామపక్ష నేతలను బీజేపీలో చేరాలని విజ్ఞప్తి చేస్తూ త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. బీజేపీ పార్టీ గంగానది లాంటిదని.. తమ
Read More












