Bjp
శరద్ యాదవ్కు రాహుల్ గాంధీ నివాళి
కేంద్ర మాజీ మంత్రి, జేడీయూ మాజీ అధ్యక్షులు శరద్ యాదవ్ మృతదేహానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఆయన నివాసంలో నివాళులర్పించారు.
Read Moreపేదల రాజ్యం కోసమే మా పోరాటం : బండి సంజయ్
సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లుగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులివ్వడంలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సర్పంచుల నిధులు ఎత్తుకెళ్లిన ద
Read Moreఅధికారమే లక్ష్యంగా నాయకులు పనిచేయాలె : సునీల్ బన్సల్
రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదను పెడుతోంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ రాష్ట్
Read Moreబీజేపీ,బీఆర్ఎస్ ముక్త్ తెలంగాణ కావాలి:షర్మిల
సీఎం కేసీఆర్ తన స్వార్థ రాజకీయాలకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి తెలంగాణను నిలువునా ముంచాడని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎంతో
Read Moreయంగ్ ఇండియా రన్ లో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి
స్వామి వివేకానంద స్పూర్తితో అందరూ పని చేయాలని.. ఆయన బాటలో నడవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆనాడు వివేకాన
Read Moreనల్గొండ, మునుగోడులో పోటీకి యువత ఆసక్తి
నల్గొండ, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ, మునుగోడు సెగ్మెంట్లలో పోటీ చేసేందుకు పలువురు యువ నేతలు ఆసక్తి చూపుతున్నారు. బీఆర్&zwn
Read Moreబీజేపీ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏవీఎన్రెడ్డి
హైదరాబాద్, వెలుగు : మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సెగ్మెంట్లో బీజేపీ తరఫున టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏ.వెంకటనారాయణ్ రెడ్డి (ఏవీఎన్ రెడ్డి) పేర
Read Moreగ్రామ పంచాయతీ నిధులపై చర్చకు సిద్ధం : మంత్రి ఎర్రబెల్లి
మహబూబాబాద్ జిల్లా : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ పురోగమిస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ఎన్నికల మేనిఫెస్ట
Read Moreపంజాబ్ లో అడుగు పెట్టిన రాహుల్ గాంధీ
భారత్ జోడో యాత్ర భారీ ప్రసంగాలు చేయడానికి కాదని..ప్రజలు చెప్పేది వినడానికే యాత్ర చేస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలో ద్వేషం, హింస, నిరుద
Read Moreపాలమూరు నుంచి ప్రధాని మోడీ పోటీ చేయాలి : జితేందర్ రెడ్డి
పాలమూరు నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేయాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా ఓ వీడియో విడుదల చేశారు.
Read Moreసిద్ధరామయ్యపై పుస్తకావిష్కరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా
కర్ణాటకలో మాజీ సీఎం సిద్ధరామయ్యను విమర్శించే సిద్ధు నిజ కనసుగలు( ది రియల్ డ్రీమ్స్ ఆఫ్ సిద్ధరామయ్య)అనే పుస్తకాన్ని బీజేపీ కార్యకర్తలు ఆవిష్కరణను వ్యతి
Read Moreరాజకీయాల్లో నాకు గాడ్ఫాదర్ లేడు : పొంగులేటి
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాల్లో ఎవరూ గాడ్ ఫాదర్ లేరని అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలే త
Read More3వేల మందితో పొంగులేటి మీటింగ్..ఖమ్మంలో టెన్షన్
ఖమ్మం జిల్లా రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనాలపై
Read More












