Bjp

రామగుండంలో లక్ష మందితో బీజేపీ సభ

హైదరాబాద్: ఈ నెల 12 న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. రామగుండంలో పర్యటించనున్న మోదీ.. ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయను

Read More

రక్షణ రంగంలో తొలి స్కామ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే: మోడీ

హిమాచల్ ప్రదేశ్ వేసే ఓటు 25 ఏళ్ల భవిష్యత్తుకు బాట  కాంగ్రెస్ ఎప్పుడూ అభివృద్ధిని పట్టించుకోలేదు ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ షిమ్లా: కాంగ్

Read More

గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకోవాలని బీజేపీ ఆఫర్ : కేజ్రీవాల్

బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకుంటే.. ఢిల్లీ మంత్రులు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడి

Read More

మునుగోడు బైపోల్ రిజల్ట్పై జోరుగా బెట్టింగులు

మునుగోడు బైపోల్ రిజల్ట్పై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. పోలింగ్ రోజు చివరి మూడు గంటల్లో 20 శాతం ఓట్లు పోలవడంతో గెలుపోటములను అవే డిసైడ్ చేయనున్నట్

Read More

భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వస్తోంది : జైరాం రమేష్ 

సంగారెడ్డి జిల్లా : రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు విశేష స్పందన వస్తోందని, ఇది కాంగ్రెస్ పార్ట

Read More

కాంగ్రెస్కు రాజీనామా చేసిన హిమాన్షు వ్యాస్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శి, గుజరాత్ కాంగ్రెస్ సీనియర్ నేత హి

Read More

కేసీఆర్ ఓట్ల కోసమే సంక్షేమ పథకాలను అమలు చేస్తడు:ఈటల

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగా కొనుగోలు చేసిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల ర

Read More

రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి టీఆర్ఎస్ నేత ఫోన్ 

జగిత్యాల జిల్లా : మునుగోడు ఉప ఎన్నికతో ఎమ్మెల్యేల రాజీనామా డిమాండ్లు రాష్ట్రంలో ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తరచూ ఫోన్లు

Read More

హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లో గెలుపెవరిది?

హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు శాసనసభఎన్నికల నగారా మోగింది. గుజరాత్ లో 27 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అప్రతిహత విజయాలు సాధిస్తూ అధికారంలో కొ

Read More

జీహెచ్ఎంసీ ఆఫీసు ముందు కార్మికుల ఆందోళన 

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి బల్దియా హెడ్డాఫీసు వద్ద కార్మికుల ఆందోళన  సికింద్రాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న

Read More

నిజాయితీ ఉంటే.. న్యాయ విచారణకు లేఖ రాయాలి: కిషన్​రెడ్డి

నిజాయితీ ఉంటే.. న్యాయ విచారణకు లేఖ రాయాలి: కిషన్​రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన బీజేపీకి లేదని వెల్లడి న్యూఢిల్లీ, వెలుగు: ఇతర పార్టీల్లో

Read More

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాజ్ నోటీసు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ శుక్రవారం మరోసారి షోకాజ్ నోటీసు పంపింది. గత నెల 22న కోమటిరెడ్డికి

Read More

ఎమ్మెల్యేలు అమ్ముడుపోతరనే భయమెందుకు?:తరుణ్​చుగ్

న్యూఢిల్లీ, వెలుగు: ఒక్క ఎమ్మెల్యేను కూడా కొనుగోలు చేసేందుకు బీజేపీ ఎప్పుడు ప్రయత్నించలేదని, ప్రయత్నించబోదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ తరుణ్

Read More