Bjp

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ ముందుకు

వీక్​గా ఉన్న 40 అసెంబ్లీ సీట్లపై స్పెషల్  ఫోకస్  నాలుగంచెల వ్యూహం అమలు చేయాలని నిర్ణయం హైదరాబాద్, వెలుగు: సౌత్ లో ఎక్కువ లోక్

Read More

కేసీఆర్​కు బీఎల్​ సంతోష్​ హెచ్చరిక

రాష్ట్రంలో దుర్మార్గపు పాలనను తరిమికొట్టాలని పిలుపు ముగిసిన రెండు రోజుల బీజేపీ విస్తారక్​ల సమావేశాలు రాష్ట్రంలో ‘మిషన్​ 90’ లక్ష్యం

Read More

చిక్కుల్లో రవీంద్ర జడేజా..రాజకీయాల్లోకి రా అంటూ కాంగ్రెస్ సూచన

తన ఆటతీరుతో అందరి ప్రశంసలు అందుకునే టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. భార్య కోసం బీజేపీని, ఆర్ఎస్ఎస్ ను పొగడ్తలతో ముంచెత్త

Read More

హైదరాబాద్ కు చేరుకున్న బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్  

శామీర్ పేటలో జరుగుతున్న బీజేపీ పార్లమెంట్ విస్తారక్ ల సమావేశంలో పాల్గొనేందుకు బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ బి.ఎల్.సంతోష్  హైదరాబాద్

Read More

దుబ్బాకలో వేడెక్కుతున్న రాజకీయం

కొత్త ప్రభాకర్, రఘునందన్ మధ్య మాటల యుద్ధం రేపు దుబ్బాకలో నలుగురు మంత్రుల పర్యటన సిద్దిపేట/దుబ్బాక, వెలుగు : దుబ్బాక రాజకీయం క్రమంగా వేడెక్కు

Read More

టీఆర్ఎస్ను వీడి బీజేపీలు చేరుతున్న ఉద్యమకారులు

ఉద్యమ సమయంలో  టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతూ బీజేపీలో చేరడం తెలంగాణ రాజకీయాల్లో మార్పునకు సంక

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ప్రైవేటు దీటుగా సర్కార్ బడులు  మెట్ పల్లి, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే విద్యాసాగర

Read More

షాపూర్​వీడీసీపై చర్యలు తీసుకోవాలె: ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్ , వెలుగు : గ్రామం నుంచి ఒకే కులానికి చెందిన 80 కుటుంబాలను బహిష్కరించిన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం షాపూర్ విలేజ్ డెవలప్ మెంట్ కమిటీ (వీడ

Read More

ఇయ్యాల తెలంగాణ పాలక్​లతో బీఎల్ సంతోష్​ భేటీ

హైదరాబాద్, వెలుగు: రాబోయే ఎన్నికల్లో అత్య ధిక ఎంపీ స్థానాలు గెలుచుకునేలా ‘‘విస్తారక్’’ (ఫుల్​టైమర్స్)లు పార్టీని సంస్థాగతంగా బ

Read More

ఫాంహౌస్ కేసు సీబీఐకి..కేసీఆర్తో రోహిత్ రెడ్డి భేటీ

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రగతి భవన్ కు వెళ్లారు. సీఎం కేసీఆర్తో సమావేశమై.. ఈడీ కేసుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఫాంహౌస్ కేసును హైకోర్టు సీబీఐక

Read More

బీజేపీ విస్తారక్ల సమావేశం.. దక్షిణాది రాష్ట్రాల్లో అధికారమే టార్గెట్

దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ సీరియస్గా ఫోకస్ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న నేతలు పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఈ

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

రైతు సమస్యలపై బీజేపీ పోరుబాట నిజామాబాద్, వెలుగు: టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం అవలంభిస

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ధరణి పోర్టల్​ను ప్రక్షాళన చేయాలని బీజేపీ కిసాన్​ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​రెడ్డి అన్నారు. ఆపార్టీ ఆధ్వర్

Read More