BRS

భూ భారతి బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

తెలంగాణ అసెంబ్లీలో భూభారతి బిల్లు - 2024  ఆమోదం పొందింది.  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  బిల్లును  ప్రవేశపెట్టారు. భూ భారత

Read More

ఫార్ములా ఈ కార్ రేసులో.. రూ. 600 కోట్లు నొక్కేయాలని చూశారు : సీఎం రేవంత్

 రూ. 600 కోట్లు లూటీ చేసేందుకే  ఫార్ములా ఈ కార్ రేసు తీసుకొచ్చారని  సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో ఫార్ములా ఈ కార్ రేస్ పై మ

Read More

కేసీఆర్ చేసిన నేరాలకు ఏ శిక్ష వేయాలో అర్థం కావట్లేదు: రేవంత్ రెడ్డి

అసెంబ్లీలో  భూభారతిపై చర్చ సందర్బంగా కేసీఆర్ పై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. లోపభూయిష్టంగా ఉన్న ధరణితో సమాచారాన్ని దేశం దాటించారని ఆరోపించారు.

Read More

కాగ్ వద్దన్న ధరణిని కేసీఆర్ తెచ్చారు.?. డేటాను క్రిమినల్ కంపెనీకి అప్పగించారు: రేవంత్ రెడ్డి

 ధరిణి పోర్టల్  కేసీఆర్ తీసుకొచ్చింది కాదని..2010లో ఒడిశాలో ఈ ధరణి  తీసుకొచ్చారని  అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూభారతి రెవెన్యూ బి

Read More

ఒక్క వ్యక్తి కోసం ఇంత రచ్చనా.?..బీఆర్ఎస్ వాళ్లను సస్పెండ్ చెయ్యండి: అక్బరుద్దీన్

అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును సభలోనే ఎండగట్టారు ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్. బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ప్రజల కంటే..

Read More

రాష్ట్రాన్ని దివాలా తీయించారు : బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకులు చేసిన అప్పులు, తప్పిదాల వల్ల రాష్ట్రం ఎలా దివాలా తీసిందో అసెం

Read More

కాళేశ్వరం ఫైళ్లు కేబినెట్​కు రాలే.. కేవలం ప్రతిపాదనలే పెట్టారు..

కమిషన్​ ఎదుట స్మితా సభర్వాల్​ అంగీకారం ఆర్థికాంశాలపై మాత్రమే కేబినెట్​లో చర్చించారు బ్యారేజీలకు నాడు సీఎం అప్రూవల్స్​ ఇచ్చిన విషయం తెలియదు సీ

Read More

రేవంత్..ఏం చేస్కుంటవో చేస్కో..ఫార్ములా ఈ రేస్​లో అవినీతే లేదు..ఏసీబీ కేసు ఎలా పెడ్తది? : కేటీఆర్​

హైదరాబాద్​, వెలుగు : ఫార్ములా ఈ రేస్​లో అసలు కేసు ఎక్కడుందని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ప్రశ్నించారు. ఇందులో అసలు అవినీతే లేదని, అ

Read More

జన్వాడ ఫామ్ హౌస్ కేసుపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

 జన్వాడ ఫామ్ హౌస్ కేసులో కొకైన్ తీసుకున్నట్లు తేలిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మండలిలో క్వశ్చన్ అవర్  సందర్భంగా ఎమ్మెల్సీ వెంకటనర్సింహార

Read More

కాళేశ్వరం విచారణకు స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్

కాళేశ్వరం ప్రాజెక్ట్, మేడిగడ్డ కుంగుబాటుపై జ్యూడిషియల్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. డిసెంబర్ 19న కమిషన్ ముందు  సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ విచార

Read More

తిరుమల శ్రీవారి దర్శనంపై తెలంగాణ నేత సంచలన వ్యాఖ్యలు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ బీఆర్ఎస్ నేత  శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  టీటీడీ తెలుగు ప్రజలను ఆంధ్రా తెలంగాణ వాసులుగా

Read More

రూల్స్ ప్రకారం నడుచుకోండి.. స్లోగన్స్ చేయొద్దు: విపక్షాలకు స్పీకర్ సీరియస్ వార్నింగ్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‎గా సాగుతున్నాయి. ఐదో రోజు (డిసెంబర్ 19) ఉదయం సెషన్ ప్రారంభం కాగానే విపక్ష బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు

Read More

ప్రాణహిత చేవెళ్లను.. తుమ్మిడిహెట్టి దగ్గరే ఆపేశారు: రజత్ కుమార్

కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని, అది పూర్తయి ఆదాయం జనరేట్​ అయ్యేదాకా.. ప్రాజెక్టుకు సంబంధించిన అప్పుల అసలు, వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే కట్టాల

Read More