BRS
28 సార్లు ఢిల్లీకి పోయి..28 రూపాయలు తేలే: కేటీఆర్
రేవంత్ సర్కార్ను కూకటివేళ్లతో పెకిలిస్తం: కేటీఆర్ లగచర్లలో సీఎం అల్లుడి కోసం భూములు లాక్కుంటున్నరు రేవంత్ను ఉరికిచ్చి కొట్టే రోజు
Read Moreమేడిగడ్డ బ్యారేజీ క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయం
కాళేశ్వరం కమిషన్కు చెప్పిన ప్రాజెక్ట్ ఏఈఈ, డీఈఈలు ఇంత నిర్లక్ష్యమెందుకని చైర్మన్ పీసీ ఘోష్ మండిపాటు అడిగిన ప్రశ్నలకే జవాబు చెప్పాలని వా
Read Moreఅదానీ.. నీ 100 కోట్లు మాకొద్దు..అదానీకి వంగి వంగి దండాలు పెట్టిందే కేసీఆర్
వర్సిటీకి నిధులిచ్చేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నయ్ అదానీ కంపెనీ కూడా ముందుకొచ్చింది.. సీఎస్ఆర్ కింద ఆమోద లేఖ మాత్రమే ఇచ్చింది ఇప్పటి వర
Read Moreపట్నం పిటిషన్పై హైకోర్టులో ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన లగచర్ల దాడి ఘటనలో బొమ్రాస్పేట పోలీసులు మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఒకే ఘటనపై వేర్వేర
Read Moreకేబినెట్ విస్తరణ కోసం కాదు.. ఢిల్లీ పర్యటనపై కుండబద్దలు కొట్టిన CM రేవంత్
హైదరాబాద్: తన ఢిల్లీ పర్యటనలపై ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం (నవంబర్ 25) వెళ్తోన్న ఢిల్లీ టూర్
Read Moreఅదే జరిగితే కేటీఆర్ కంటే ముందే కవిత సీఎం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో 2024, నవం
Read MoreKTRకు కొత్త పేరు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతిదానికీ ఓ విధానం అంటూ ఉంటుందని.. అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు ఉంటాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మె
Read Moreఅదానీ రూ.100 కోట్ల విరాళం మాకొద్దు: సీఎం రేవంత్ కీలక ప్రకటన
హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికాలో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Read More9 నెలలుగా నిరసన చేస్తున్నా సీఎం పట్టించుకోవట్లే : కేటీఆర్
తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక స్థానం ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లగచర్ల బాధితులకు మహబూబ్ నగర్ లో మద్దతుగా నిర్వ
Read Moreమళ్లీ అంధకారంలోకి రాష్ట్రం...సమైక్య పాలనలోలాంటి పరిస్థితులే కనిపిస్తున్నయ్: కేటీఆర్
కాంగ్రెస్ పాలనలో అవే నిర్బంధాలు, అణచివేతలు సంపన్న వర్గాల నుంచి అట్టడుగు వర్గాల వరకూ బాధపడుతున్నరు తెలంగాణను కాపాడుకునేందుకు మరో సం
Read More2025 మార్చి నాటికి 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ
ఇందులో గ్రాడ్యుయేట్, టీచర్స్, ఎమ్మెల్యే కోటా.. భారీ ఆశలు పెట్టుకుంటున్న కాంగ్రెస్ నేతలు సభ్యత్వం కోసం వివిధస్థాయి లీడర్ల ప్రయత్నాలు యువ నేతలక
Read Moreబీసీల సంఖ్య పెద్దదే.. ఐక్యత లేక అన్నీ కోల్పోతున్నాం: మంత్రి కొండా సురేఖ
వరంగల్: బీసీల సంఖ్య పెద్దదే కానీ ఐక్యత లేక అన్నీ కోల్పోతున్నామని.. దశాబ్ధాలుగా బీసీలు నష్టపోతున్నారని మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీ
Read Moreకేటీఆర్,హరీశ్ దివాలా కోరు రాజకీయాలు మానుకోండి: కడియం శ్రీహరి
ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్, హరీశ్ రావు తప్పుడు ప్రచారం చేయటం మానుకోవాలన్నారు మాజీమంత్రి కడియం శ్రీహరి. హరీశ్ రావు దివాలా కోరు రాజకీయాలు చేయడం మానుకోవా
Read More












