chandrababu naidu
ఏపీ కొత్త గవర్నర్ను కలిసిన చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ ఏపీ రాజ్ భవన్ కు వెళ్లారు. రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశా
Read Moreచంద్రబాబు..హైదరాబాద్ నుంచి తరిమి కొడతరు: రోజా
దౌర్జన్యం, గూండాయిజం, సైకోయిజానికి కేరాఫ్ చంద్రబాబు, టీడీపీ నేతలే అని ఏపీ మంత్రి రోజా ఆరోపించారు. చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మే పరిస్థ
Read Moreజగన్ ఆర్థిక విధానాలకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి : చంద్రబాబు
సీఎం జగన్ ఆర్థిక విధానాలకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజలను జగన్ అన్ని రకాలుగా మోసం చేశారని ఆరోపించారు. క
Read Moreచంద్రబాబు కారును ఢీకొట్టిన మరో కారు..తప్పిన ప్రమాదం
మాజీ సీఎం, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. బురుగుపూడిలో చంద్రబాబు ప్రయాణిస్తున్న కారును మరో కా
Read Moreమెలెనా వ్యాధి వల్లే తారకరత్నకు చికిత్స కష్టమవుతోంది : వైద్యులు
సినీ నటుడు నందమూరి తారకరత్నఆరోగ్యం క్షణక్షణం క్షీణిస్తోందని డాక్టర్లు చెప్పారు. ఆయన గత కొంతకాలంగా మెలెనా వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్లు
Read Moreపవన్ను వెన్నుపోటు పొడుస్తరని దేవుడు చెప్పిండు : ఆర్జీవీ
వివాదాస్పద కామెంట్లు, ట్వీట్లతో వార్తల్లో ఉండే కాంట్రవర్శియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. ఆనాడు జూలియస్ సీజర్ ను 
Read Moreసినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ రియల్ హీరో : నారా భువనేశ్వరి
ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ నిలిచిపోతాడని నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన బ్లడ్ డోనేష
Read Moreజీవో 1 కాపీలను భోగిమంటల్లో వేసిన చంద్రబాబు
తన స్వగ్రామం నారావారి పల్లెలో జరిగిన భోగీ వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో నంబర్ 1ని భోగి మంటల్లో
Read Moreపవన్ పాలిటిక్స్ కు పనికిరాడు..బాబుకు పబ్లిసిటీ పిచ్చి : రోజా
ప్రజల ప్రాణాలతో టీడీపీ అధినేత చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని ఏపీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. లోకేష్ పాదయాత్ర ఆయన డైటింగ్లో భాగమేనని విమర్శించారు. డ
Read Moreచంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుం
Read Moreచంద్రబాబు సభలో తొక్కిసలాటపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి
నెల్లూరు జిల్లా కందుకూరు తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త
Read Moreఆంధ్రావాళ్లకు తెలంగాణల ఏం పని : గంగుల
తెలంగాణలో ఆంధ్ర నాయకులకు ఏం పని అని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. వైఎస్ షర్మిల, పవన్ కల్యాణ్, చంద్రబాబు తెలంగాణకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నిం
Read Moreజూ. ఎన్టీఆర్ను ఏపీ సీఎం చెయ్ బాబు : ఎర్రబెల్లి
చంద్రబాబు నాయుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫెయిల్ అయ్యారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. జూనియర్ ఎన్టీఆర్ను సీఎం చేయాలని ఏపీ ప్రజలు కోర
Read More