chhattisgarh

అబూజ్​మఢ్ మృతుల్లో ఒడిశా స్టేట్ ​కమిటీ మెంబర్

రామచంద్ర అలియాస్​కార్తీక్​ చనిపోయినట్లు ప్రకటించిన పోలీసులు భద్రాచలం, వెలుగు: అబూజ్ మఢ్​లో  ఈ నెల 12న జరిగిన ఎన్​కౌంటర్​లో ఏపీలోని గుంట

Read More

బీజాపూర్​లో ఎన్​కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల మృతి

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​ లోని బీజాపూర్​జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బాసగూడ పరిధిలోని నేండ్ర అటవీ ప్రాంతంలో డీ

Read More

గుండెపోటుతో సీఆర్​పీఎఫ్​ జవాన్​ మృతి

వరంగల్ జిల్లాలోని కోమటిపల్లి తండా వాసి నర్సంపేట/గూడూరు, వెలుగు: గుండెపోటుతో  సీఆర్పీఎఫ్​జవాన్ చనిపోయాడు. వరంగల్​జిల్లా ఖానాపురం మండలం కోమ

Read More

చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. ఏడుగురు మావోయిస్టులు మృతి

తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం 15న బస్తర్​కు కేంద్ర హోం మంత్రి అమిత్​షా  ఆయన పర్యటనతో అడవిని జల్లెడపడుతున్న బలగాలు జనవరి నుంచి 220

Read More

రీచింగ్ ది అన్​రీచ్డ్​ కు ఇంటర్నేషనల్ అవార్డు

ఈఎంఆర్సీ డైరెక్టర్​ను అభినందించిన ఓయూ వీసీ ఓయూ, వెలుగు: యూజీసీ-– సీఈసీ16వ ఇంటర్నేషనల్ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఓయూలోన

Read More

జీడీపల్లి బేస్‌‌‌‌ క్యాంప్‌‌‌‌పై మావోయిస్టుల దాడి

చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రం బీజాపూర్‌‌‌‌ జిల్లాలో ఘటన ఇన్‌‌‌‌ఫార్

Read More

కూతురు వద్దని వేడుకున్నా వినలే: ఛత్తీస్ గఢ్‎లో మావోయిస్టుల మరో ఘాతుకం

ఛత్తీస్ గఢ్‎లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బీజేపీలో చేరినందుకు ఓ గ్రామ మాజీ సర్పంచ్‎ను దారుణంగా హత్య చేశారు. తన తండ్రిని వదిలేయాల

Read More

మావోయిస్టుల ఎన్ ​కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే: ఎమ్మెల్యే కూనంనేని

ఎదురు కాల్పులపై జ్యుడీషియల్ఎంక్వైరీ వేయాలి: కూనంనేని కాంగ్రెస్ ఏడాది పాలనకు60 మార్కులు బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే..90 శాతం మార్కులు ఇస్తున్నట్టు

Read More

10 మంది మావోలు హతం.. డ్యాన్స్లు చేస్తూ సంబరాలు చేసుకున్న జవాన్లు

ఛత్తీస్‌గడ్ లో  డీఆర్జీ సైనికులు సంబరాలు చేసుకున్నారు.  సుక్మా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ లో పది మంది మావోయిస్టులను హతమార్చినందుకు

Read More

దేశంలో 56వ రిజర్వ్ టైగర్ పారెస్ట్ గా దీన్నే ప్రకటించారు

doఛత్తీస్​గఢ్​లోని గురు ఘాసిదాస్ తామోర్​ పింగ్లా టైగర్ రిజర్వ్​ను దేశంలోని 56వ టైగర్​ రిజర్వ్​గా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులశాఖ మంత్రి భూపే

Read More

చత్తీస్​గఢ్ దండకారణ్యంలో ఆదివాసీలు నిర్మించుకున్న వంతెన

 భద్రాచలం, వెలుగు : మావోయిస్టుల కంచుకోట, చత్తీస్​గఢ్​ దండకారణ్యంలో ఆదివాసీలు స్వయంగా వంతెనను నిర్మించుకుంటున్నారు. ఆదివాసీ ఇంజినీర్లు అడవుల నుంచి

Read More

చత్తీస్​గఢ్​లో భారీ ఎన్​కౌంటర్​ ఐదుగురు మావోయిస్టులు మృతి

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని కాంకేర్​ జిల్లాలో శనివారం భారీ ఎన్​కౌంటర్​ జరిగింది. ఇద్దరు మహిళా నక్సలైట్లు సహా ఐదుగురు మావోయిస్టులు చనిప

Read More

వాళ్లను ఎందుకు చంపారు : ప్రకటన విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

భద్రాచలం, వెలుగు : చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌‌‌ జిల్లా తెర్రం పోలీస్‌

Read More