
chhattisgarh
ప్లీజ్ ఒక్కసారి కలవాలి: సల్మాన్ ఖాన్ అపార్ట్మెంట్లోకి దూరిన ఆగంతకుడు
ముంబై: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో బాలీవుడ్ కండల వీరుడు, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట్లోకి ఆగంతకుడు దూరడం తీవ్ర కలకలం రేపింది. మంగళ
Read Moreఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్.. 26 మంది మావోయిస్టులు మృతి..
ఛత్తీస్ ఘడ్ లో మరోసారి మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. తుపాకుల మోతతో అడవులు ఉలిక్కిపడ్డాయి. మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ లో భాగంగా
Read Moreఎన్ఎస్పీసీఎల్కు సింగరేణి బొగ్గు సరఫరా .. కుదిరిన 5 లక్షల టన్నుల బొగ్గు సప్లై డీల్
హైదరాబాద్, వెలుగు: చత్తీస్గఢ్లో ఉన్న జాతీయ విద్యుత్ ఉత
Read Moreఅదానీ మైనింగ్ కంపెనీలో హైడ్రోజన్ ట్రక్స్
40 టన్నుల బరువును 200 కి.మీ. మోయగలదని అంచనా డీజిల్ ట్రక్కులను క్రమంగా తగ్గిస్తామని అదానీ గ్రూప్ వెల్లడి న్యూఢిల్లీ: ఛత్తీస్&zwnj
Read Moreనావిక్ జీపీఎస్, డ్రోన్ల సాయంతో కర్రెగుట్టల్లో ఆపరేషన్
మావోయిస్టు అగ్రనేత హిడ్మా దళాన్ని పట్టుకోవడమే లక్ష్యంగా స్పెషల్ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు.. కర్రె గుట్టల్లో కాల్పుల మోత మోగిస్తున్నాయి. గుట్టలను
Read Moreమావోయిస్ట్ అగ్రనేత హిడ్మా.. చిక్కడు దొరకడు
మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మా భద్రతా బలగాలకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఇతడు దక్షిణ బస్తర్ పరిధిలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన వ్యక్త
Read Moreకర్రెగుట్టల్లో కాల్పుల మోత.. 37కి చేరిన మావోయిస్టుల మృతుల సంఖ్య .!
తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో కూంబింగ్ కొనసాగుతోంది. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఏకంగా మావోయిస్టుల మృతుల సంఖ్య 37కి చేరినట్లు
Read Moreవరంగల్లో భారీగా మావోయిస్టులు లొంగుబాటు
వరంగల్: మావోయిస్టులు అడవులను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. హన్మకొండ పోలీస్ కమిషనరేట్లో ఐజీ చంద
Read Moreజార్ఖండ్లో ఎన్కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి
మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంఝీ మాంఝీ తలపై కోటి రూపాయల రివార్డ్ భద్రాచలం, వెలుగు: జార్ఖండ్ రాష్ట్రంలో సోమవారం తెల
Read Moreఛత్తీస్గఢ్లో భద్రతా దళాలకు తప్పిన పెను ముప్పు.. నడిరోడ్డులో 5 ఐఈడీ బాంబ్లు డిస్పోజ్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలకు పెను ముప్పు తప్పింది. భద్రతా దళాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐదు ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్&zwn
Read Moreవచ్చే మార్చి నాటికి నక్సలిజం అంతం: చత్తీస్గఢ్లో కేంద్రమంత్రి అమిత్ షా
దంతెవాడ: మావోయిస్టులు ఆయుధాలను విడిచి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం పూర్తిగా
Read Moreబుల్లెట్లు పేల్చే టైమ్ క్లోజ్.. ఇక ఆయుధాలు వదలండి: మావోయిస్టులకు అమిత్ షా కీలక పిలుపు
రాయ్పూర్: భద్రతా దళాల చేతిలో వరుస ఎదురుదెబ్బలు తింటోన్న మావోయిస్టులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక పిలుపునిచ్చారు. మావోయిస్టు సోదరులు ఇక ఆ
Read Moreలొంగిపోయిన నలుగురు మావోయిస్టులు
దండకారణ్య మిలిటరీ చీఫ్ దేవా సోదరుడితో పాటు మరో ముగ్గురు... భద్రాచలం, వెలుగు : చత్తీస్&zwnj
Read More