chhattisgarh

ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన గూడ్స్ వెహికల్.. 9మంది మృతి, 23మందికి తీవ్ర గాయాలు

రాంచీ: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెమెతారా జిల్లాలో గూడ్స్ వాహనం, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు

Read More

ఓటేసొస్తే.. డిస్కౌంట్లు, ఆఫర్లు .. రాయ్ పూర్ ఓటర్లకు వ్యాపారుల ప్రోత్సాహకాలు

  హోటల్స్, హాస్పిటల్స్ బిల్లులు, సినిమా టికెట్లలో 1030% డిస్కౌంట్లు  మార్కెట్లలోనూ కొనుగోళ్లపై 5-15% రాయితీల ప్రకటన రాయ్ పూర్:

Read More

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు అరెస్ట్

ముంబై సైబర్ సెల్ పోలీసులు మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో పరారీలో ఉన్న యాక్టర్ సాహిల్ ఖాన్ ను ఆదివారం పట్టుకున్నారు. అతను వేసిన మధ్యంతర బెయిల్ ముంబై హైకో

Read More

ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీస్.. సర్వీస్ గన్‌తో కాల్చుకొని సూసైడ్

ఛత్తీస్‌గఢ్‌ లోక్ సభ ఎన్నికల్లో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలోని మహాసముంద్ నియోజకవర్గంలో ఈరోజు 

Read More

నక్సలిజం అంతరించే పోయే దశలో.. టెర్రరిజాన్ని తరిమికొట్టినం: అమిత్ షా

రాయ్‌‌‌‌పూర్‌‌‌‌: దేశంలో నక్సలిజం అంతరించే పోయే దశకు చేరుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని మోద

Read More

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఈరోజు గ్రామానికి మృతదేహాలు

చిట్యాల, వెలుగు: చత్తీస్ గఢ్​లోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో మృతి చెందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన

Read More

బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారం చేయొద్దు: హెచ్చరించిన మావోయిస్టులు

ఛత్తీస్ గఢ్ దంతెవాడలో చిందనార్, తుమ్రిగుండ రహదారిని దిగ్బంధించారు మావోయిస్టులు. లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బిజేపి నేతలు, కార్యకర్తలు దూరంగా ఉండాలని హ

Read More

ఎవరీ లక్ష్మణ్​ కేవత్!.. నక్సల్స్ మకాంపై ఏప్రిల్ 5నే సమాచారం

ఛత్తీస్‌గఢ్ కాంకేర్ లో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో 29 మంది నక్సల్స్ హతం అయిన విషయం తెలిసిందే. దీన్ని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద

Read More

షెడ్యూల్డ్​ ప్రాంతాల పాలన

షెడ్యూల్డ్​ ప్రాంతాల పాలన రాజ్యాంగంలోని ​పదో భాగం ఆర్టికల్ 244 షెడ్యూల్డ్​ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలుగా పేర్కొన్న కొన్ని ప్రాంతాలకు పరిపాలన వ్యవస్థ

Read More

ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్..29కి పెరిగిన మృతుల సంఖ్య..మృతుల్లో కీలక నేత

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛోటేబేథియా PS పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల

Read More

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది నక్సలైట్లు హతం

ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో ఏప్రిల్ 16 మంగళవారం రోజున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.   భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదు

Read More

ఆ గుడిని 21 ఏళ్ల క్రితం మూశారు..ఇప్పుడు తెరిచారు..

భారత దేశంలో హిందూ దేవాలయాలు ఎన్నో ఉన్నాయి.  చాలా దేవాలయాలకు చారిత్రక నేపథ్యం ఉంది.  కొన్ని దేవాలయాలకు స్థల మహత్యం ఉందని పెద్దలు చెబుతుంటారు.

Read More

చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం.. 12మంది కార్మికులు మృతి

చత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కేడియా డిస్టిల్లరీ కార్మికులతో వెళ్తున్న బస్సు కాలువలో పడిపోయింది. దీంతో 12 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు.

Read More