
CM Jagan
అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు..
ఏపీలో ఎన్నికల తర్వాత పెనుదుమారం రేపిన పల్నాడు అల్లర్ల వేడి ఇంకా చల్లారలేదు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఈసీ అక్కడ 144 సెక్షన్ విధించింది. దీంతో పాటు
Read Moreసుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట..
వివేకా హత్యకేసు విషయంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు ఊరట లభించింది. ఎన్నికల ప్రచార సమయంలో వివేకా హత్య కేసు విషయంలో జగన్, అవినాష్ రెడ్డిల ప్రస్తావన తేవద్దం
Read Moreవివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా పెనుదుమారం రేపిన అంశం వివేకానంద రెడ్డి హత్య కేసు. ఈ కేసు విషయంలో జగన్ సోదరి షర్మిల, వివేకా కూతు
Read Moreపదేండ్లుగా విభజన సమస్యలపై పీటముడి
గత బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యంతో రాష్ట్రానికి తిప్పలు ఇప్పుడు సీఎం రేవంత్ ఆదేశాలతో ఫైల్స్ దులుపుతున్న ఆఫీసర్లు ఇప్పటికే కొన్ని భవనాలు తెలంగ
Read Moreవైసీపీ నేతల ఇండ్లల్లో నాటు బాంబులు గుర్తింపు
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఎన్నికలు జరుగుతున్న క్రమంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య గొడవలు చెలరేగాయి. పల్నాడు జిల్లాల
Read Moreజగనన్న విద్యా దీవెన.. రూ.502 కోట్లు ఖాతాల్లో జమ
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకాల కింద నిధుల విడుదలకు ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఆసరాకు రూ.1,480 కోట
Read Moreసీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో నిర్వహించిన శ్రీ మహా రుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయింది. వేదపండితులు సీఎం జగన్ కు వేద ఆశీర్వ
Read Moreసీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. 2024 మే17 నుండి జూన్ 1 వరకు తన కుటుంబ సమ
Read Moreఓటు వేసిన సీఎం జగన్, చంద్రబాబు
ఏపీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రముఖులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. కడప జిల్లా భాకరాపురంలో కు
Read Moreఇదెక్కడి పిచ్చిరా బాబు.. చంద్రబాబు కోసం నాలుక కోసుకున్నాడు..
పిచ్చి పలురకాలు, కొందరికి సినిమా పిచ్చి ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ పిచ్చి ఉంటుంది, ఇంకొంత మందికి పాలిటిక్స్ పిచ్చి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక పిచ్చి
Read Moreడబ్బుల కోసం రోడ్డెక్కిన ఓటర్లు..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. శనివారం సాయంత్రంతో ప్రచార పర్వానికి తెర పడి 144సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఇదిలా ఉండగా, నేతలంతా ఓటర్
Read Moreకోన వెంకట్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు...
ప్రముఖ సినీ రచయత కోన వెంకట్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. దళిత యువకుడిపై దాడి చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో బాపట్ల జిల్లా కార్లపాలెంలో కేసు
Read Moreవంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తా.. సీఎం జగన్
పిఠాపురంలో ఎన్నికల చివరి ప్రచార సభను పిఠాపురంలో నిర్వహించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు కూటమికి కూడా షాక్ ఇచ్చిన జగన్ ప్రచారంలో భాగంగా కీలక వ్యాఖ
Read More