తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేద పండితులతో నిర్వహించిన శ్రీ మహా రుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం పూర్తయింది. వేదపండితులు సీఎం జగన్ కు వేద ఆశీర్వచనం అందజేశారు. బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో డా.వరప్రసాద్ రెడ్డి, విజయ శారద రెడ్డి దంపతులు, రక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడమట సురేష్ బాబు సహకారంతో సహస్ర చండీయాగం విజయవంతంగా నిర్వహించారు పండితులు. చండీయాగం, రాజశ్యామల యాగం వంటివి చేసేవారు.. రాష్ట్ర క్షేమం, ప్రజా సంక్షేమం కాంక్షించి ఈ యాగం చేస్తుంటారని చెబుతారు. ఈ యాగాన్ని ఏడాది కాలం చేయొచ్చు.. లేదా మండలం రోజులు అంటే 41 రోజులు చేయడానికి వీలుంటుంది. లేదా 21 రోజులు, 16 రోజులు, 3 రోజులు కూడా వీలును బట్టి చేస్తుంటారు.
సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- ఆంధ్రప్రదేశ్
- May 15, 2024
లేటెస్ట్
- కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీం కోర్టు నోటీసులు
- చెప్పుల షాపు ఓనర్కు రాహుల్ సర్ప్రైజ్!
- సదరం కష్టాలకు బ్రేక్ ఇక రెగ్యులర్ గా బుకింగ్స్
- బంగ్లాపై ఘన విజయం..ఫైనల్లో ఇండియా
- బడ్జెట్లలో మద్దతు ధర ఊసే లేదు
- త్వరలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది అవార్డులు
- డయల్ 100కు కాల్ వస్తే వెంటనే స్పందించండి
- కొత్త ఆరంభం..శ్రీలంకతో ఇండియా తొలి టీ20 మ్యాచ్
- గురుకులంలో పాము కాటు ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమం
- బాక్సింగ్ అఫీషియల్గా సాయి అశోక్
Most Read News
- శ్రీశైలానికి భారీ వరద
- Free Civils Coaching:ఫ్రీగా సివిల్స్ కోచింగ్, హాస్టల్ + ఫుడ్ : ఇప్పుడే అప్లై చేసుకోండి
- హైదరాబాద్లో ఆది, సోమవారం వైన్స్ షాపులు బంద్..ఎందుకంటే..
- Kitchen Tips: వాడేసిన మెడిసిన్ కవర్లు పారేయకండి.. ఇలా వాడితే మీ కిచెన్ మెరుస్తుంది...చూస్తే వావ్ అనాల్సిందే...!
- పాపాత్ములు : షిరిడీ వెళ్తున్న ట్రైన్ ను లూటీ చేసిన కేటుగాళ్లు.. లబోదిబోమన్న ప్యాసింజర్లు..
- రుణమాఫీ ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
- జగిత్యాలలో పలు హోటళ్లకు ఫైన్లు
- Shah Rukh Khan: ఆ దేశపు బంగారు నాణెంపై షారుఖ్ చిత్రం..గాంధీ తర్వాత రెండవ భారతీయుడుగా బాద్షాకు అరుదైన గౌరవం
- జియో భారత్ 4G ఫోన్ ధర ఎంతో తెలుసా.. తక్కువ రీఛార్జ్.. ఎక్కువ డేటా ప్లాన్..!
- Rajinikanth: మనవడిని స్వయంగా స్కూల్కు తీసుకెళ్లి..క్లాస్ రూమ్లో ముచ్చటించిన సూపర్ స్టార్ రజినీకాంత్ ..