CM KCR

ఎలక్షన్స్ కోసం పీఆర్సీ ఇయ్యం : మంత్రి పువ్వాడ అజయ్

    ఏడు డీఏలతో 30 శాతం జీతాలు పెరిగాయి     కార్మికుల కష్టంతోనే ఆర్టీసీ డెవలప్ అయితందని వెల్లడి హైదరాబాద్, వెలు

Read More

రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇస్తున్నరట!

టీఎస్ పీఎస్సీ హార్టికల్చర్ ఆఫీసర్ ఎగ్జాం పేపర్​లో ఇచ్చత్రం  హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో నిరుద్యోగ భృతి అమలు చేస్తున్నారట! రాష్ట్రంలో నిర

Read More

'ఉపా' రద్దు చేయాలె.. పార్టీలు తమ మేనిఫెస్టోల్లో పెట్టాలి : సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

హైదరాబాద్, వెలుగు: చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)ను రద్దు చేయాలని, తాడ్వాయిలో152 మందిపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని సీపీ

Read More

మా నాన్నకు నియ్యత్ లేదు

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బిడ్డ తుల్జా భవాని  చేర్యాల, వెలుగు: జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి నియ్యత్

Read More

పబ్లిక్ సొమ్ముతో మహారాష్ట్రలో సోకులా?.. సీఎం కేసీఆర్ పై షర్మిల ఫైర్

బీఆర్ఎస్  నేతలను దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపు హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రజల సొమ్ముతో మహారాష్ట్రలో సీఎం కేసీఆర్  సోకులు పడుతు

Read More

నా భర్త, పిల్లల్లో ఎవరి రక్తం బొట్టుపడ్డా దానికి కేసీఆరే బాధ్యుడు: జమున

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ అండతోనే.. ఈటల రాజేందర్ ను రూ.20 కోట్లు ఖర్చుపెట్టి చంపిస్తా అని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చెప్తున్నారని ఈటల భార్య జమున ఆరోపిం

Read More

కేసీఆర్​ పండరీపూర్​ టూర్​లో మటన్​కర్రీ పంచాదీ

పండరీపూర్: బీఆర్​ఎస్​ చీఫ్​, సీఎం కేసీఆర్​ మహారాష్ట్ర టూర్​లో వంటకాలు వివాదానికి దారితీశాయి. పండరీపూర్ వెళ్లిన కేసీఆర్​తో పాటు మంత్రులు, పార్టీ కార్యక

Read More

రెండో రోజు రైతుబంధు... రూ. 1278.60 కోట్లు జమ

మంత్రి నిరంజన్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, వెలుగు: రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతుబంధు  రెండో రోజు అందించారు. మంగళవారం రాష్ట

Read More

మీరు బాగుపడాల్నా..కేసీఆర్​ బిడ్డ బాగుపడాల్నా

ప్రజలారా.. ఆలోచించి ఓటేయండి: ప్రధాని మోదీ కుటుంబ పార్టీలకు స్వార్థమే ముఖ్యం.. జనం బాధలు పట్టవు గాంధీ ఫ్యామిలీ బాగుపడాలంటే కాంగ్రెస్​కు, 

Read More

ఎందుకంత హడావిడి...  మహారాష్ట్రలో తెలంగాణ సర్కారు!

  హాట్ టాపిక్ గా మారిన సీఎం టూర్ సారు వెంటే 13 మంది మంత్రులు   పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు బ్రేక్ 600 కార్ల కాన్వాయ్

Read More

తెలంగాణలో అవినీతి ఆకాశానికి..అభివృద్ధి పాతాళంలోకి..

తెలంగాణ ఎన్నికల కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. 120 రోజుల్లో నిర్వహించబడే తెలంగాణ ఎన్నికలకు కాంగ్ర

Read More

తొందరపడి కాంగ్రెస్లో చేరకండి..వాళ్లంతా మళ్లీ వస్తారు..

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చేరుతున్న వారికి పలు సూచనలు చేశారు. తొందరపడి కాంగ్రెస్ లో చేరొద్దన్నాడు. కాంగ్రెస్ ల

Read More

కారు స్టీరింగ్ ఇప్పటికీ ఎంఐఎం చేతిలోనే ఉంది: ఎంపీ అర్వింద్

కారు స్టీరింగ్ (బీఆర్ఎస్ పార్టీ) ఇప్పటికీ ఎంఐఎం చేతిలో ఉందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని

Read More