Coimbatore

ఇడ్లీ బామ్మకు ఇంటి స్థలమిచ్చిన ఆనంద్ మహీంద్రా

బయటకెళ్లి టిఫిన్ చేస్తే ప్లేట్ ఇడ్లీ ధర తక్కువలో తక్కువ రూ. 30 ఉంటుంది. కానీ కోయంబత్తూరుకు చెందిన కమలాథల్ కేవలం రూ. 1కే ఇండ్లీ అందిస్తూ.. 30 సంవత్సరాల

Read More

చేపల మార్కెట్‌‌, జిమ్‌‌లో కమల్‌‌ హాసన్‌‌ ప్రచారం

కోయంబత్తూర్‌‌‌‌: మక్కల్‌‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌‌ హాసన్‌‌ ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం ప్రార

Read More

ఆకలితో ఉన్నవాళ్లకు బిర్యానీ ఫ్రీ..ఎక్కడంటే.?

బిర్యానీ తినాలని చాలామందికి ఉంటుంది కానీ రేటు ఎక్కువగా ఉండటంతో వెజ్ తో అడ్జస్ట్ అవుతారు. ఎక్కడైనా ప్లేట్ బిర్యానీ కావాలంటే కనీసం రూ.100కు పైనే ఉంటుంది

Read More

74 మొక్కలతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్క్

దివంగత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జ్ఞాపకాలతో ఓ పార్కును నిర్మించబోతున్నది తమిళనాడుకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ. ఈ పార్కులో ఓ లైబ్రరీని ఇతర వసతుల

Read More

కొయంబత్తూరు కొత్తపేరు కొయంపుత్తూరు

1018 ఏరియాల పేర్లు మార్చుతూ తమిళనాడు సర్కార్​ జీవో చెన్నై : తమిళనాడులోని ప్రముఖ సిటీ కొయంబత్తూరు పేరు మార్చారు. ఇక నుంచి దీనిని కొయంపుత్తూరు గా పిలవాల

Read More

ఒకేసారి 80 మంది విద్యార్థినుల జుట్టు దానం.. ఎందుకో తెలిస్తే..

అమ్మాయిలకు జుట్టు ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటారు. అందుకే అమ్మాయిలు తమ జుట్టును పెంచుకోవడం కోసం ఎన్నో చిట్కాలు ఫాలో అవుతారు. దువ్వుతున్నప్పుడు కొంచెం జ

Read More

అనుమానంతో నోట్లో విషం పోసి… నోటి చుట్టూ చున్నీ కట్టి..

తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రియురాలి నోట్లో విషం పోసి ప్రియుడే చంపిన విషాద ఘటన కోయంబత్తురూలో చోటుచేసుకుంది. మొదట పెళ్లికి ఒప్పుకున్న యువతి.. ఆ తర్వాత

Read More

ఎయిర్ కూలర్ లలో బంగారం అక్రమ రవాణా.. ఇద్దరు అరెస్ట్

విదేశాల నుండి అక్రమంగా తరలిస్తున్న రూ2.74 కోట్ల విలువైన బంగారాన్ని  కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం షార్

Read More

లోన్ ఇవ్వలేదని బ్యాంక్ మేనేజర్ పై దాడి

లోన్ ఇవ్వలేదని ఓ వ్యక్తి బ్యాంక్  మేనేజర్ పై దాడి చేసిన ఘటన తమిళనాడులో జరిగింది.  వెట్రివేల్ అనే వ్యక్తి కోయంబత్తూర్‌ లోని కెనరా బ్యాంక్‌ లో తన ఆస్తిన

Read More

రూపాయికే ఇడ్లీ అమ్మే బామ్మకు గ్యాస్ స్టవ్

80 ఏళ్ల వయసులోనూ కష్టపడుతూ… రూపాయికే ఇడ్లీ అమ్ముతున్న బామ్మ కమలతాళ్ గురించి ఇపుడు దేశమంతా చర్చించుకుంటోంది. రేట్లు పెరుగుతున్నప్పటికీ.. తన హోటల్ కు వచ

Read More

ఒకదాని వెనక ఒకటి ఏడు కార్లు ఢీ.. ఐదుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకదాని వెనక ఒకటి.. వరుసగా ఏడు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు.. 21 మంది గాయపడ్డారు. ప్రమాదంలో

Read More

ATM సెంటర్ లో పాము

మనీ డ్రా చేసేందుకు ATM లోకి వెళ్లిన కస్టమర్లు అక్కడ పామును చూసి ఒక్క సారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కొయంబత్తూర్‌ తనీర్‌పాండల్

Read More