Congress
పీసీసీ మార్పు కేంద్ర నాయకత్వం చూసుకుంటది
నల్గొండ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఓటములు సహజమన్నారు. ఢిల్లీలో రైతుల పోర
Read Moreగ్రేటర్లో టీఆర్ఎస్ తొలి గెలుపు
జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ తొలి గెలుపును తన ఖాతాలో వేసుకుంది. యూసుఫ్గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్కుమార్ విజయం సాధించారు. ఈ డివిజన్లో బీజేప
Read Moreగ్రేటర్ వార్: తొలిరౌండులో టీఆర్ఎస్ ఆధిక్యం
జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. తొలిరౌండ్ ఫలితాలు వచ్చేసరికి టీఆర్ఎస్ 26, బీజేపీ 20 డివిజన్లలో లీడ్ సాధించాయి. కుర్మగూడ, కిషన్బాగ్లలో ఎంఐఎం ఆధ
Read Moreగ్రేటర్ రిజల్ట్: పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ముందంజ
జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. మొత్తం 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో చాలా వరకు చెల్లని ఓట్లుగా తే
Read Moreశివసేనలోకి ఊర్మిళ మటోండ్కర్.. వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం!
రంగీలా హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్ మంగళవారం శివసేన పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరపున 2019 ఎన్నికల్లో ముంబై
Read Moreపీసీసీ చీఫ్ కు అతడే కరెక్ట్ : మల్లు రవి సంచలన కామెంట్స్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ ను మార్చే అవకాశముందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. ఈ క్రమంలోనే పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్
Read Moreకాంగ్రెస్ ఎప్పుడూ మతపరమైన కామెంట్స్ చేయదు
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మతపరమైన కామెంట్స్ చేయదన్నారు కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య. ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే కేంద్ర, రాష్ట్ర నా
Read Moreఅహ్మద్ పటేల్ కాంగ్రెస్ చాణక్యుడు
దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఓ పిల్లర్గా నిలిచిన నాయకుడు అహ్మద్ పటేల్. పార్టీకే కాదు రాజీవ్గాంధీ హయాం నుంచి ఆ కుటుంబానికి సన్నిహితుడిగా ఉంటూ వచ్
Read Moreటీఆర్ఎస్, బీజేపీలది ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ
బీజేపీ మత పరంగా ప్రజలను విభజించాలని చూస్తోందని ఏఐసీసీ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అవినీతి సొమ్మును పంచి రాజకీయాలు చేస్తుందని ఆయన
Read Moreకాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత ,రాజ్యసభ సభ్యులు అహ్మద్ పటేల్(71) కన్నుమూశారు.కరోనాతో నెల రోజులుగా చికిత్స పొందుతున్న అహ్మద్ పటేల్ ఇవాళ ఉదయం ఆస్పత్రిలో మృతి చెం
Read Moreవరద సాయం రూ.50 వేలు.. మెట్రోలో ఉచిత ప్రయాణం
వరద బాధిత కుటుంబాలకు రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తామంది తెలంగాణ కాంగ్రెస్. జీహెచ్ఎంసీ మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్. ఈ సందర్బంగా అధికార ప్రతినిధ
Read Moreఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కనుమరుగవుతుంది
టీఆర్ఎస్ మేనిఫేస్టో ఎందుకు పనికిరాదని బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆయన ప్రెస్మీట్ పెట్టి మాట్లాడారు. టీఆర్ఎస్
Read Moreజీహెచ్ఎంసీ ప్రచారమంతా సోషల్ మీడియాలోనే.. ఏ పార్టీకి, ఏ లీడర్కు ఎంతమంది ఫాలోవర్లున్నారంటే..
సోషల్ మీడియానే నమ్ముకుంటున్న పార్టీలు ఒకప్పుడు ఎలక్షన్లంటే సభలు, ర్యాలీలు, మీటింగ్లతో హడావుడి ఉండేది. కానీ ఇప్పుడు అవేవీ లేకుండానే ప్రచారం జోరుగా సాగ
Read More











