Congress
మణికొండలో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్ లోని మణికొండ మున్సిపాలిటీ లో అక్రమంగా వెలసిన నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. శుక్రవారం ( జనవరి 10, 2025 ) మణికొండ పరిధిలోని నెక్నాం
Read Moreసంక్షేమ రాజ్యం దిశగా అడుగులు!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు, గ్యాస్ సిలిండర్లు, పేదల గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గత ప్రభుత్వంలో లేని కొత్త పథకాలను అ
Read Moreబిగుస్తున్న లొట్టపీసు కేసు
‘విదేశీ కంపెనీకి పురపాలకశాఖ నేరుగా నిధులు చెల్లిస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని కేటీఆర్&zw
Read Moreబిల్లుల కోసం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం.. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల ధర్నాలో ఉద్రిక్తత
హైదరాబాద్సిటీ, వెలుగు: సకాలంలో బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు గురువారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్ ముందు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. గతే
Read Moreఅవసరమైతే ట్యాంకర్లు, ఫిల్లింగ్ స్టేషన్లు పెంచుతం
సమ్మర్ సమీక్షలో వాటర్ బోర్డు ఎండీ, ఈడీ హైదరాబాద్సిటీ, వెలుగు: వచ్చే వేసవిలో నీటి సమస్య లేకుండా చేసేందుకు అవసరమైతే ట్యాంకర్లు, ఫ
Read Moreమూసిలో తెచ్చిపోసిన మట్టి తొలగింపు.. హైడ్రా ఆదేశాలతో దిగొచ్చిన నిర్మాణ సంస్థలు
హైదరాబాద్సిటీ, వెలుగు: గుట్టుచప్పుడు కాకుండా గండిపేట వద్ద మూసీ నదిలో తెచ్చిపోసిన మట్టిని అవే నిర్మాణ సంస్థలు తొలగించాయి. స్థానికుల నుంచి ఫిర్యాదులు అ
Read Moreబీజేపీ ఎన్నికల హామీగా..300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్!
300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్! ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించనున్న బీజేపీ? ఉచిత నల్లా నీరు, మహిళలకు లాడ్లీ బెహ్నా, ఫ్రీ మెట్
Read Moreస్ట్రీట్ లైట్ల నిర్వహణ అధ్వానం.. అధికారులపై మేయర్ విజయలక్ష్మి సీరియస్
ముషీరాబాద్/పద్మారావునగర్, వెలుగు: జీహెచ్ఎంసీ మేయర్విజయలక్ష్మి గురువారం భోలక్పూర్, బౌద్ధ నగర్ డివిజన్లలో పర్యటించారు. భోలక్పూర్లో పరిసరాలు అపరిశుభ్
Read Moreబోడుప్పల్ లో రూ.43 కోట్ల పనులకు కౌన్సిల్ తీర్మానం
మేడిపల్లి, వెలుగు: మేయర్ తోటకూర అజయ్ యాదవ్అధ్యక్షతన గురువారం బోడుప్పల్మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భ
Read Moreకాకా డాక్టర్ బీఆర్ అంబెద్కర్ కాలేజీలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబురం
వెలుగు ముషీరాబాద్: బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీలో గురువారం నిర్వహించిన సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. ట్రెడిషనల్ వేర్ల
Read Moreఎక్స్ ట్రా బోగీల్లేవ్.. కొత్త రైళ్లే: వచ్చే ఏడాది పరుగులు పెట్టనున్న 10 కొత్త మెట్రో రైళ్లు
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారుల నిర్ణయం అదనపు బోగీలు తెచ్చేందుకు వీలుకాకపోవడంతో కొత్త రైళ్ల వైపు మొగ్గు హైదరాబాద్ సిటీ, వెలుగు:హ
Read Moreఅధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
జనవరి 16వ తేదీన మాజీ కేంద్రమంత్రి, దివంగత ఎస్. జైపాల్ రెడ్డి 83వ జయంతిని.... అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎస్
Read Moreమీడియాతో మాట్లాడితే భయమెందుకు.?..డీసీపీతో కేటీఆర్ వాగ్వాదం..
ఏసీపీ ఆఫీసు దగ్గర డీసీపీతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్ ను అడ్డుకున్నారు డీసీపీ. రోడ్డుపై &n
Read More












