
Congress
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలుగు లీడర్ల జోరు
తెలంగాణ, ఏపీ నుంచి కీలక నేతల ప్రచారం రోడ్షోలు, సభలు, ర్యాలీలతో జనంలోకి కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్, మంత్రులు బీజేపీ కూటమ
Read Moreముంబైని దోచుకోవడానికే మోడీ వస్తుండు.. ఇక్కడ బీజేపీకి చోటు లేదు: CM రేవంత్
ముంబై: బీజేపీ, ప్రధాని మోడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం (నవంబర్ 16) ర
Read Moreకిషన్ రెడ్డి నువ్వు తెలంగాణ బిడ్డవేనా.. DNA పరీక్ష చేయించుకో: మంత్రి పొన్నం హాట్ కామెంట్స్
వరంగల్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ హాట్ కామెంట్స్ చేశారు. 2024, నవంబర్ 16న వరంగల్లో మంత్రి పొన
Read Moreకాంగ్రెస్కు బీజేపీ రక్షణ కవచం: కేటీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రక్షణ కవచంగా మారిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి కష్టమొచ్చినప్పుడల్ల
Read Moreహైడ్రాను ఆపే ప్రసక్తే లేదు.. అదో మహోత్తరమైన ఐడియా: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
వరంగల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా,- మూసీ పునర్జీవం ఒక మహోత్తరమైన ఐ
Read Moreవచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో BRS ఉండదు: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
వరంగల్: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పదేళ్లు తెలంగాణను పాలించిన
Read Moreఏదైనా పోరాటం మొదలుపెడితే.. గెలిచే వరకు ఆపను: ఎమ్మెల్యే వివేక్
సంగారెడ్డి: మాల జాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని.. నౌ ఆర్ నెవర్ అన్నట్లే పోరాడాలని చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చ
Read Moreఎప్పుడు పిలిచినా వస్తా: ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన BRS మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణ
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను వ
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసు లో కీలక పరిణామం: విచారణకు హాజరైన మరో మాజీ ఎమ్మెల్యే..
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పో
Read Moreజార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి పేపర్ లీకేజీల డబ్బు: బీజేపీపై సీఎం హేమంత్ సోరెన్ ఫైర్
రాంచీ: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజీల వెనుక ఆ పార్టీ హస్తం ఉందని, అక్కడి నుంచి వచ్చిన డబ్బునే జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్నార
Read Moreకాంగ్రెస్.. గిరిజన వ్యతిరేకి, ఆదివాసీలను అణిచివేసింది: మోదీ
స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనుల పాత్ర కీలకం క్రెడిట్ అంతా ఒక ఫ్యామిలీ కొట్టేసింది బిర్సా ముండా త్యాగాలను విస్మరించింది: ప్రధాని వ్యాఖ్య జముయ
Read Moreమూసీ పరివాహక ప్రాంతంలో బస చేస్తం: బీజేపీ అధికార ప్రతినిధి రాణీరుద్రమ వెల్లడి
బషీర్ బాగ్, వెలుగు: ఎలాంటి అంచనాలు, ప్రణాళికలు లేకుండా రేవంత్రెడ్డి ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ర
Read Moreబిలియనీర్ల సేవలో మోదీ... ఆయనకు పేదల ప్రయోజనాలు పట్టవు: రాహుల్గాంధీ
రాజ్యాంగ రక్షణకు మేం కృషిచేస్తున్నం.. డస్ట్ బిన్లో వేయాలని బీజేపీ యత్నిస్తోంది దేశంలో కుల గణన జరగాల్సిందే.. రిజర్వేషన్పై సీలింగ్ను ఎ
Read More