Congress
అధికారులు ప్రభుత్వాన్ని బద్నాం చేయొద్దు: ఎమ్మెల్యే మురళీ నాయక్
అధికారుల పని తీరుపై ఎమ్మెల్యే మురళీ నాయక్ సీరియస్ అయ్యారు. ఇంట్లో కూర్చొని అధికారులు పని చేయొద్దని సూచించారు. మహబూబాబాద్ మున్సిపల్ కార్యాల
Read Moreముగిసిన బీజేపీ 24 గంటల రైతు హామీల సాధన దీక్ష..
సోమవారం ( సెప్టెంబర్ 30, 2024 ) ఇందిరా పార్క్ లో బీజేపీ చేపట్టిన 24 గంటల రైతు హామీల సాధన దీక్ష ముగిసింది. సోమవారం రాత్రి దీక్ష శిబిరంలోనే నిద్రపోయిన బ
Read Moreతెలంగాణ భవన్ ముట్టడికి కాంగ్రెస్నేతల యత్నం
హైదరాబాద్, వెలుగు: మహిళా మంత్రిని అవమానించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తగదని, బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నే
Read Moreహనుమకొండలో హైటెన్షన్..
నయీంనగర్ బ్రిడ్జి క్రెడిట్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్&zw
Read Moreడైవర్షన్ పాలిటిక్స్ కోసమే హైడ్రా.. బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాలన పడకేసిందని, సీఎం రేవంత్కు పాలించడం రావడం లేదని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి విమర్శించారు.
Read Moreఓట్లేసి గెలిపించిన వారినే కాంగ్రెస్ మోసం చేసింది: బీజేపీ ఎల్పీ నేత ఏలేటి
హైదరాబాద్లో సీట్లు రాలేదని పేదల ఇండ్లు కూలుస్తున్నరు: ఎంపీ అర్వింద్ రుణమాఫీ చేసింది కొంతే.. చెప్పేదేమో కొండంత: ఎంపీ అరుణ ధర్నాచౌక్లో బీజేపీ
Read Moreకాలు కదపలేం.. చెయ్యెత్తలేం: మాకు కేర్ టేకర్ను ఏర్పాటు చేయండి
పంజాగుట్ట, వెలుగు: కండరాల క్షీణతతో బాధపడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని మస్క్యులర్డిస్ట్ర్రోఫీ బాధితులు విజ్ఞప్తి చేశారు. మస్య్కులర్ డిస్ట్రోఫీ అవేర
Read Moreతెలంగాణలో బుల్డోజర్ పాలన: బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బుల్డోజర్ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుల్డోజర్ విధానం ఉండొద్దన్న సుప్రీంకోర్టు ఆర్డర్స్ తెలం
Read Moreబీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేయగలరా?
ఆ పార్టీ నేతలకు మంత్రి తుమ్మల సవాల్ హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం గానీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గానీ రుణమాఫీ చేయగలరా? అని రాష్ట్ర వ్య
Read Moreసీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్.. ముడా స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్
బెంగుళూర్: కర్నాటక రాజకీయాలను షేక్ చేస్తోన్న మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కామ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ముడా స్కామ్
Read Moreఎలక్టోరల్ బాండ్ల కేసులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు భారీ ఊరట
బెంగుళూర్: ఎలక్టోరల్ బాండ్ల కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు భారీ ఊరట దక్కింది. ఈ కేసు విచారణపై కర్నాటక హై కోర్టు స్టే విధిస్త
Read Moreకొండా సురేఖకు కల్గిన అసౌకర్యానికి చింతిస్తున్నా: హరీశ్ రావు
మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో జరుగుతోన్న ట్రోలింగ్ పై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని ట్వ
Read Moreసీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్.. ముడా స్కామ్ కేసులో రంగంలోకి ఈడీ
బెంగుళూర్: కన్నడ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్న మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మ
Read More












