Congress

త్వరలో బ్రాహ్మణ పరిషత్​కు నిధులు... మంత్రి శ్రీధర్ బాబు

ఎల్బీనగర్, వెలుగు: త్వరలో బ్రాహ్మణ పరిషత్​నిధుల విడుదలకు కృషి చేస్తానని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. బ్రాహ్మణులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండ

Read More

శ్రీశైలం ముంపు నిర్వాసితులను ఆదుకోవాలి

పంజాగుట్ట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు ముందు  ఇచ్చిన హామీని  సీఎం నిలబెట్టుకోవాలని శ్రీశైలం ప్రాజెక్టు ముంపు నిర్వాసితులు కోరారు. సోమాజిగూడ ప

Read More

ఫుట్​పాత్​పై ఆక్రమణల తొలగింపు

మల్కాజిగిరి, వెలుగు: ఉప్పల్​ నియోజకవర్గంలోని మల్లాపూర్ నోమా ఫంక్షన్​సమీపంలో ఫుట్​పాత్​పై నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన పలు దుకాణాలను కాప్రా మున్సిపల్​అ

Read More

మూసీ పై బ్రిడ్జిలు మంచిగున్నయా

చెక్​ చేయించనున్న మూసీ రివర్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​   నిజాం హయాంలో కట్టిన 17 బ్రిడ్జిలను పరిశీలించాలని నిర్ణయం  ముంబైకి చెం

Read More

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ దొందు దొందే: కేంద్రమంత్రి బండి సంజయ్

హైదరాబాద్: ప్రజల దృష్టి మరల్చేందుకే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు డ్రామాలాడుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. అమృత

Read More

గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో BRS ఎమ్మెల్యేలు

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలోకి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో ప్రభుత

Read More

రుణమాఫీ కాని రైతులకు మంత్రి పొన్నం కీలక సూచన

అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. రేవంత్ సర్కార్ మొత్తం మూడు  దశల్లో రు

Read More

రేవంత్​రెడ్డి నిప్పు రవ్వ : సతీష్ మాదిగ

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే హరీశ్ రావు ఇంటిపై వెయ్యి చెప్పులు, డప్పులతో దాడి చేస్తామని కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ

Read More

తెలంగాణను మరో బీహార్‎గా మార్చేందుకు కుట్ర: హరీష్ రావు

మెదక్: తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‏ను దెబ్బతీస్తూ.. రాష్ట్రాన్ని మరో బీహార్‎గా మార్చేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందంటూ బీఆర్ఎస్ సీనియర

Read More

కాంగ్రెస్ పవర్‎లోకొస్తే జమ్మూ కాశ్మీర్‎కు రాష్ట్ర హోదా: రాహుల్ గాంధీ

శ్రీనగర్: బీజేపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‎ను అన్యాయంగా కేంద్ర పాలిత ప్రాంతం చేసిందని, కాంగ్రెస్ సర్కార్ ఏర్పడితే జమ్మూ కాశ్మీర్‎కు రాష్ట్ర హోద

Read More

కేఏ పాల్ ఎఫెక్ట్: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్: ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి జంప్ అయిన 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖ

Read More

దుర్గం చెరువు నిర్వాసితులకు హైకోర్టులో ఊరట.. కూల్చివేతలపై స్టే..

దుర్గం చెరువు నిర్వాసితులకు హైకోర్టులో ఊరట లభించింది. దుర్గం చెరువు పరిసరాల్లో ఉన్న ఆక్రమణల కూల్చివేతలపై హైకోర్టు స్టే విధించింది. 2014లో జారీ చేసిన ప

Read More

ముగ్గురు మంత్రులున్నా.. నీళ్లు లేక పంటలు ఎండుతున్నయ్: హరీశ్ రావు

కాంగ్రెస్  సర్కార్ నిర్లక్ష్యం వల్లే  ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.   ముగ్గురు మంత్రులున్నా

Read More