V6 News

Congress

మాలల జాగృతం కోసమే సింహగర్జన సభ: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

జూబ్లీహిల్స్, వెలుగు: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో డిసెంబర్​1న తలపెట్టిన మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

Read More

హైదరాబాద్ లో 29 కిలోల గంజాయి సీజ్.. మూడు కేసుల్లో 10 మంది అరెస్ట్

మెహిదీపట్నం, వెలుగు: హుమాయున్ నగర్​లో 14.5 కిలోల గంజాయి పట్టుబడింది. గుడిమల్కాపూర్​కు చెందిన హజారీ దినేశ్ సింగ్ అలియాస్ టింకు (35) కైట్ మేకర్. ఒడిశాకు

Read More

వంద మార్కులతో టెన్త్ పరీక్షలు.. వచ్చే అకడమిక్ ఇయర్​ నుంచి

2025–26 నుంచి అమలుకు నిర్ణయం ఈ ఏడాది పాత  పద్ధతిలోనే ఎగ్జామ్స్ సవరణ ఉత్తర్వులు  జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, వెలుగు:టెన

Read More

దిలావర్​పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీకి.. కేసీఆర్​ ఆదేశాలతోనే పర్మిషన్లు

ఆగమేఘాల మీద కదిలిన ఫైళ్లు.. వెంటనే అనుమతులు  డాక్యుమెంట్లు బయటపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, వెలుగు:నిర్మల్ జిల్లా దిలావర్​పూర్ ఇ

Read More

పెట్రోల్, డీజిల్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ పెంచాలి..రాష్ట్ర ప్రభుత్వానికి రవాణా శాఖ నివేదిక

హైదరాబాద్, వెలుగు: ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్ వాహనాలపై లైఫ్ ట్యాక్స్​ తక్కువగా ఉందని రవాణా శాఖ అధికారులు ప్రభుత్వానికి నివే

Read More

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక వచ్చే నెలలోనే

తొలి దశలో సొంత స్థలాలు ఉన్నవారికే ఇండ్లు దివ్యాంగులు, వ్యవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

హైదరాబాద్ లో ప్రీమియం ఇండ్లకు గిరాకీ.. కోటిన్నర నుంచి రూ.2.50 కోట్ల రేంజ్ ఇండ్లపైనే జనం మక్కువ

అమ్ముడైన యూనిట్లలో 40 శాతం ఆ రేంజ్​లోనివే రూ.80 లక్షల నుంచి రూ.కోటిన్నర మధ్యవి 37 శాతం  సిలికాన్ సిటీగా పేరున్న వెస్ట్​జోన్​లోనే ఎక్కువ సే

Read More

రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142 కోట్లు

ఎస్ఏఎస్సీఐ స్కీం కింద కేంద్రం రుణం  న్యూఢిల్లీ, వెలుగు: రామప్ప, సోమశిల పర్యాటక సర్క్యూట్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.142 కోట్లు ప్రక

Read More

గుడ్ న్యూస్: అన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు 5% ఐఆర్

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఆర్థిక  శాఖ హైదరాబాద్​, వెలుగు : అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభ

Read More

ఇవాళ ( నవంబర్ 30 ) పాలమూరులో రైతు పండుగ సభ.. హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి

సదస్సులో రైతులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి రైతు భరోసా, పెండింగ్​ రుణమాఫీపై ప్రకటన చేసే చాన్స్​ మహబూబ్​నగర్, వెలుగు: పాలమూరు సమీపంలోని అమిస్తా

Read More

అత్యంత నిరుపేద‌ల‌కే ఇందిరమ్మ ఇళ్లలో ఫస్ట్ ప్రియారిటీ: సీఎం రేవంత్

హైదరాబాద్: ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల‌ని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగ

Read More

ఫుడ్ పాయిజన్ ఘటనలను రాజకీయం చేస్తే ఊరుకోం.. ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం వార్నింగ్

సిద్దిపేట: ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్‎కు గురై అస్వస్థతకు గురవుతున్న విద్యార్థులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం

Read More

స్వయంగా ప్రధాని మోడీనే చెప్పారు.. తొందరగా చేయాలి: మంత్రి కోమటిరెడ్డి

నిజామాబాద్‎లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని స్వయంగా ప్రధాని మోడీ హామీ ఇచ్చారని.. ప్రధాని మాటలకు అనుగుణంగా త్వరగా కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్‎

Read More