Congress

ఓల్డ్ సిటీలో ఐటీ టవర్స్ నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఐటీ టవర్స్ నిర్మిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నెహ్రు జూలాజికల్ జూ పార్క్-ఆరాంఘర్- మధ్య నిర్మించిన హైదరాబాద్‎లో రెండ

Read More

కేటీఆర్ విల్లాలో ఏసీబీ సోదాలు

హైదరాబాద్: కేటీఆర్‎కు బిగ్ షాక్ ఇచ్చారు ఏసీబీ అధికారులు. 2025, జనవరి 6వ తేదీ ఉదయం.. విచారణ కోసం ఏసీబీ ఆఫీస్ గేటు వరకు వచ్చి.. తిరిగి వెళ్లిపోయిన క

Read More

ఢిల్లీ ఓటర్లు ఎంత మందో తెలుసా.. వెయ్యి దాటిన ట్రాన్స్ జెండర్ ఓట్లు

న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఢిల్లీ ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం 1,55,24,858 మంది

Read More

అరాంఘర్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

హైదరాబాద్ లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. అరాంఘర్ - జూపార్క్ ఫ్లైఓవర్ ను  సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.  ఈ కార్యక్రమాన

Read More

కేసీఆర్‎కు రైతు భరోసా ఇస్తం: మంత్రి పొంగులేటి

వరంగల్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‎కు కూడా రైతు భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ర

Read More

మీడియా ముందే బోరున ఏడ్చేసిన ఢిల్లీ సీఎం.. అసలేమైందంటే..?

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అతిశీ మీడియా ముందే బోరున విలపించారు. మాజీ ఎంపీ, కల్కాజీ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి తన తండ్రిపై చేసిన అనుచిత వ్యాఖ్య

Read More

త్వరలోనే భారత్ కు బుల్లెట్ రైలు సాకారం అవుతుంది: ప్రధాని మోడీ

చర్లపల్లి రైల్వే టర్మినల్ ను వర్చువల్ గా ప్రారంభించారు పీఎం మోడీ. సోమవారం ( జనవరి 6, 2025 ) ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో హైదరాబా

Read More

హైడ్రా ప్రజావాణి ప్రారంభం... మొదటగా వచ్చిన 50 మందికే టోకెన్స్..

నేటి ( జనవరి 6, 2025 ) నుంచి ప్రజావాణి నిర్వహించనుంది హైడ్రా..ఇకపై ప్రతి సోమవారం బుద్ధ భవన్ వేదికగా హైడ్రా ప్రజావాణి కొనసాగనుంది.ప్రభుత్వ పార్కులు, స్

Read More

బహుజన సాహిత్యం ద్వారానే రాజ్యాధికారం

ముషీరాబాద్,వెలుగు: బహుజన సాహిత్యం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం బాగ

Read More

యూనివర్సిటీ విద్యార్థులకు ఫుల్ చార్జీల స్కీం పునరుద్ధరించాలి: ఎంపీ ఆర్​ కృష్ణయ్య

ఓయూ, వెలుగు : యూనివర్సిటీలో  విద్యార్థులకు పూర్తి మెస్​ చార్జీల స్కీమ్​ను  ప్రభుత్వం పునరుద్ధరించాలని రాజ్య సభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జా

Read More

గిరిజన, ఆదివాసీ హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి దీపాదాస్‌‌ మున్షీ హాలియా, వెలుగు : గిరిజన, ఆదివాసీల హక్కుల కోసం కాంగ్రెస్‌&zw

Read More

ఇవాళ ( జనవరి 6 ) ప్రజావాణి రద్దు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ కలెక్టరేట్ లో నేడు జరగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్​దురిశెట్టి తెలిపారు. సో

Read More

హమీలు మరిచిన ఎమ్మెల్యే వివేకానంద

పాదయాత్రలో బీజేపీ లీడర్లు  జీడిమెట్ల, వెలుగు: గాజులరామారం డివిజన్​పరిధిలోని కైసర్​నగర్ ను దత్తత తీసుకుంటానని ఎన్నికల్లో ఇచ్చిన హమీని ఎమ్మ

Read More