
Congress
పంజాబ్లో ఆప్కు చుక్కెదురు
13 చోట్ల పోటీ చేసినా.. ముగ్గురే గెలిచిన్రు ఏడు సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్ చండీగఢ్: పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో అంత
Read Moreమాట నిలబెట్టుకున్న రాజగోపాల్రెడ్డి
నల్గొండ, వెలుగు: సీఎం రేవంత్రెడ్డికి ఇచ్చిన మాటను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి నిలబెట్టుకున్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల
Read Moreకంటోన్మెంట్ కాంగ్రెస్దే.. అసెంబ్లీలో 65కు చేరిన కాంగ్రెస్ బలం
కంటోన్మెంట్, వెలుగు: కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. అధికార పార్టీ అభ్యర్థి శ్రీగణేశ్ నారాయణన్ 13,206 ఓట్ల మెజ
Read Moreఉత్తరాఖండ్ బీజేపీ కైవసం..మొత్తం 5 ఎంపీ స్థానాల్లో విజయం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని మొత్తం ఐదు లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింద
Read Moreనాడు తాత, తండ్రి.. నేడు మనుమడు
మంచిర్యాల, వెలుగు: పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1.31 లక్షల మెజార్టీతో ఘన విజయం సాధించారు. తన తాత గడ్డం వెంకటస్వామి, తండ్ర
Read Moreబచ్గయా..బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కిన ఎన్డీయే
మ్యాజిక్ ఫిగర్కు 32 సీట్ల దూరంలో ఆగిన బీజేపీ గత ఎన్నికలతో పోల్చితే 63 సీట్లు మైనస్.. దెబ్బకొట్టిన యూపీ.. ఆదుకున్న ఆంధ్ర, ఒడిశా, బిహార్
Read Moreరేపటి నుంచి ప్రజాపాలన : సీఎం రేవంత్ రెడ్డి
రేపటి నుంచి ప్రజా పాలన కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకున్నామని చెప్పారు. లోక్ సభ ఎన్నికలపై సీ
Read MoreJudgment Day 2024 : ఫలితాలపై లైవ్ అప్డెట్స్
దేశవ్యాప్తంగా 543 పార్లమెంట్ సీట్లలో గెలిచేది ఎవరు.. తెలంగాణ దంగల్ లో విజేతగా నిలిచేది ఎవరు.. ఏపీ ఫలితాల్లో సత్తా చాటేది ఎవరు.. మినిట్ టూ మినిట్ లైవ్
Read Moreజేడీయూ, టీడీపీ పార్టీల మద్దతుపై రేపు మాట్లాడుతాం : రాహుల్ గాంధీ
రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ భ్రష్టుపట్టించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీలను సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్న
Read Moreఔను.. వాళ్లిద్దరే కీలకం .. దేశం చూపు బాబు, నితీశ్ వైపు
16 స్థానాల్లో ముందున్న టీడీపీ 14 చోట్ల నితీశ్ సారథ్యంలోని జేడీయూ గెలుపు మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు ఎన్డీఏ కూటమికి ఉన్నది 294 ఇండ
Read Moreకేసీఆర్ లాగే జగన్ అరాచక పాలన చేశారు.. మహేశ్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్
ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తమ పాలనకు పట్టం కట్టారని చెప్పారు.
Read Moreపార్లమెంట్లో బీఆర్ఎస్ జీరో.. పార్టీ చరిత్రలో ఫస్ట్ టైం
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీగా ఉన్నాయి. 17 పార్లమెంట్ స్థానాల్లో చెరో 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఎంఐఎం ఒక్క
Read Moreరెండు చోట్లా రాహుల్ గాంధీకి భారీగా లీడ్
కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు చోట్లా లీడ్ లో ఉన్నారు. కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్ బరేలి పార్లమెంట్ నియోజకవర్గా
Read More