
Congress
రాహుల్ జోడో యాత్రతో ఓట్లు సీట్లు పెరిగినయ్: ఖర్గే
రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ కు ఓట్లు సీట్లు పెరిగాయన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. మణిపూర్ లో రెండు సీట్లు గెలు
Read Moreజూన్ 11 నుండి ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ధన్యవాద్ యాత్ర
లోక్ సభ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలను గెలుచుకుంది ఇండియా కూటమి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో అయితే అత్యధిక స్థానాలను గెలుచుకుని బీజేపీ
Read Moreఇది ప్లాన్ ప్రకారం జరిగిన హత్యాయత్నమే... వర్మ
ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కూటమి శ్రేణులు వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ గవర్నర్ కు కూడా
Read Moreదేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగింది : సీఎం రేవంత్ రెడ్డి
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడిందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టంగా అర్ధమైందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగిం
Read Moreరామోజీరావు మరణంపై జగన్ ట్వీట్..
ఈనాడు సంస్థల అధినేత మీడియా దిగ్గజం రామోజీ రావు మరణంపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఎక్స్ ( ట్విట్టర్ ) ద్వారా స్పందించారు
Read Moreనాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు ప్రసాదం..
నాంపల్లి ఎగ్జబిషన్ గ్రౌండ్ లో చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. ఉదయం 9:15గంటలకు చేపమందు పంపిణీని స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్ర
Read Moreబీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాకుంటే.. కాంగ్రెస్ మరో మూడు సీట్లు గెలిచేది:మంత్రి కొండా సురేఖ
రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం తొలగించలేదు: మంత్రి కొండా సురేఖ వరంగల్, వెలుగు:పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ త
Read Moreతుది దశకు పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్.. గెలుపు దిశగా తీన్మార్ మల్లన్న
నల్లగొండ జిల్లా: నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మొత్తం ఉన్న అభ్యర్థుల్లో 47మంది ఎలిమినేష
Read Moreవివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వాలి..వివేక్ సైనిక్ ఫౌండేషన్ డిమాండ్
కాంగ్రెస్ పార్టీతో కాకా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు వివేక్ సైనిక్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాలకోటి సత్యనారాయణ. హైదరాబాద్ హైదర్ గూడ NSSలో సైన
Read Moreతిరుపతిలో ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకి ఘనస్వాగతం
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్ పోర్టులో ఆయన అభిమానులు ఘనస్వాగతం పలి
Read Moreసందీప్ శాండిల్య పదవీకాలం పొడిగింపు
హైదరాబాద్: రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ సందీప్ శాండిల్య పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొ
Read Moreతెలంగాణలో సైకిల్ సవారీ!
ఏపీలో గెలుపుతో తెలంగాణ తమ్ముళ్ల ఉత్సాహం సుప్త చేతనావస్థలో ఉన్న పార్టీకి జవసత్వాలు పట్టున్న ప్రాంతాల్లో ఎంట్రీ ఇచ్చి రాష్ట్రమంతా విస్తరించ
Read Moreజూన్ 21 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. జూన్ 21వరకు కస్టడీ పొడిగిస్తూ తీర్పు వెల
Read More