Congress

అవినీతి పోలీసులపై సర్కారు కొరడా..హోంశాఖ నుంచే ప్రక్షాళన స్టార్ట్!

ఉన్నతాధికారులనూ వదలని ప్రభుత్వం ఆదాయానికి మించి ఆస్తులున్న సీసీఎస్ ఏసీపీ అరెస్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో జైల్లో నలుగురు ఆఫీసర్లు షకీల్ కుమారుడి

Read More

ప్రధాని మోదీకి సరితూగే వ్యక్తి దేశంలోనే లేరు: లక్ష్మణ్

ప్రధాని మోడీకి సరితూగే వ్యక్తి దేశంలోనే లేరన్నారు బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షడు లక్ష్మణ్ అన్నారు.  అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసిన నాయకుడు మోదీ అన

Read More

తీన్మార్ మల్లన్నకు టీజేఎస్ మద్దతు

హైదరాబాద్, వెలుగు: నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతిస్తున్నట్టు టీజేఎస్ ప్

Read More

ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన: జూపల్లి

ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. . లిక్కర్ సరఫరాలో బ్లాక్ మార్కెటింగ్ ను పటిష్టంగా ని

Read More

రేవంత్ మాటలను నమ్మే పరిస్థితి లేదు: ఎర్రబెల్లి

ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ కు ఓటేస్తే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్టు అవుతుందన్నారు మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. విద్యావంతుడైన రాకేశ్ రెడ్డి

Read More

రైతుల పేరుతో రాజకీయం వద్దు: భట్టి విక్రమార్క

సన్నవడ్లకు రూ. 500 బోనస్ ప్రారంభిచామని చెప్పాం కోడ్ అమల్లో ఉన్నందున ఇంతకంటే క్లారిటీ ఇవ్వలేను  బీఆర్ఎస్, బీజేపీ నాయకులవి తప్పుడు ఆరోపణలు

Read More

కాంగ్రెస్‌లో స్థానిక ఎన్నికల జోష్..​ పోటీ చేసేందుకు రెడీ అవుతున్న లోకల్​ లీడర్లు

హైదరాబాద్, వెలుగు: ఎంపీ ఎన్నికలు ముగిసిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో అధికార కాంగ్రెస్ పార్టీలో జోష్​ నెలకొంది. ఎంప

Read More

Video Viral: వామ్మో.. వీడు మామూలోడు కాదుగా.. బీజేపీకి 8 సార్లు ఓటేశాడు..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ యువకుడు వీడియో సంచలనంగా మారింది. లోక్‌సభ ఎన్నికలలో నిబంధనలకు విరుద్ధంగా ఆ యువకుడు పోలింగ్ కేంద్రంలో ఓటు వేశాడు. ఒకసారి

Read More

తప్పంతా మాదే.. చేసిన పనులను చెప్పుకోలేకపోయాం: కేటీఆర్

రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో అదానీకి తలుపులు తెరిచిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తున

Read More

ఎన్నికల హింసపై డీజీపీకి సిట్ నివేదిక.. 

ఏపీలో ఎన్నికల అనంతరం నెలకొన్న హింసాకాండపై శరవేగంగా దర్యాప్తు చేసిన సిట్ డీజీపీకి నివేదిక సమర్పించింది.రెండు రోజులపాటు విచారణ జరిపిన సిట్ అల్లర్లు చెలర

Read More

ప్రశాంతంగా ముగిసిన ఐదో దశ ఎన్నికల పోలింగ్

దేశంలో ఐదో విడత ఎంపీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మే 20వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5.30 గంటల వరకు జరిగింది. అయిత

Read More

ఎన్నికల అల్లర్లపై పోలీసుల స్పెషల్ ఫోకస్.. తాడిపత్రిలో ఫ్లాగ్ మార్చ్.. 

ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లు ఏపీలో కలకలం రేపాయి. ఈ అల్లర్లను సీరియస్ గా తీసుకున్న ఈసీ సిట్ దర్యాప్తుకు ఆదేశించిన సంగతి తెలిసిందే. అల్లర్లు చెలరేగిన

Read More

పిఠాపురంలో కౌంటింగ్ టెన్షన్... ఈసీకి ఇంటెలిజన్స్ అలర్ట్...

ఏపీలో ఎన్నికల సమరం ముగిసింది. ఇప్పుడు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా, పోలింగ్ జరిగిన మరుసటి రోజు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నెలకొన్న ఘ

Read More