Crime News

ప్రాణం ఖరీదు రూ.500.. రంగారెడ్డి జిల్లాలో లేబర్ను చంపిన గుత్తేదారు

డబ్బు ముందు ప్రాణానికి విలువ లేదన్నట్లు ఉంది ప్రస్తుత సమాజంలో పరిస్థితి. డబ్బు కోసం మనిషిని చంపడానికి వెనకాడని పరిస్థితి నెలకొంది. తాజాగా రంగారెడ్డి జ

Read More

ఉద్యోగానికి వెళ్లి వచ్చే సరికి.. పట్టపగలే18 తులాల బంగారం చోరీ

 రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఆశా కాలనీలో పట్టపగలే 18.5 తులాల బంగారం చోరీ జరగడం కలకలం రేపింది.  తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో పట్టపగలే ద

Read More

తండ్రి కావాలనే కోరిక.. బ్రతికున్న కోడిపిల్లను మింగి వ్యక్తి మృతి.. కోడిపిల్ల సజీవం

దేశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నా.. మనుషుల ఆలోచనల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికీ నరబలి ఇస్తే లంకె బిందెలు దొరుకుతాయని నమ్మే వారు బోలెడు మం

Read More

బెంగళూరు AI టెక్కీ సూసైడ్ నోట్.. న్యాయ వ్యవస్థపై రాష్ట్రపతికి రాసిన లేఖలో ఏముంది..?

భార్య నికితా సింఘానియా కిరాతకమైన వేధింపులు తాళలేక టెక్కీ అతుల్‌ సుభాష్‌ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అతుల్‌ ఆత్మహత్య చేసుకోవడాన

Read More

ఎవరీ నికితా సింఘానియా..? ట్రెండింగ్‌లో యాక్సెంచర్ ఐటీ కంపెనీ.. !

భిన్నత్వంలో ఏకత్వం కలగలిసిన మన సమాజంలో అందరూ సమానమేనని చెబుతారు. ఎవరికీ వేధించే హ క్కు లేదని వాదిస్తారు. మరి ఆడ, మగ విషయంలో ఆ సమన్యాయాన్ని పాటిస్తున్న

Read More

నిద్రపోయిన వ్యక్తిని గొంతు కోసి హత్య

నిజామాబాద్ సిటీలో ఘటన   నిజామాబాద్ క్రైమ్, వెలుగు :  వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన నిజామాబాద్ సిటీలో జరిగింది. వన్ టౌన్  పో

Read More

మంత్రాల నెపంతో వ్యక్తి హత్య

    భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలంలో దారుణం జూలూరుపాడు, వెలుగు : మంత్రాలు, చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని హత్య చేశార

Read More

బెంగళూరులో మిస్టరీ మర్డర్.. డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్ దారుణ హత్య

బెంగళూరులో ఓ డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్ హత్య మిస్టరీగా మారింది. స్నేహితురాలు పక్కన ఉండగానే తెల్లవారి లేచి చూసే సరికి బాధితురాలు రక్తపు మడుగులో పడి ఉ

Read More

అర్ధరాత్రి స్మశాన వాటికలో బాలికపై అత్యాచారం

దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న తన తండ్రికి వైద్యం చేయిస్తానంటూ మైనర్ బాలిక(12)పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. మాయమాటలతో బాలికను అర్ధరాత్ర

Read More

హైదరాబాద్లో భారీ సైబర్స్కాం..రూ.175కోట్లు కాజేశారు

హైదరాబాద్ సైబర్ నేరాగాళ్ల అడ్డాగా మారింది.. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఇటీవల కా

Read More

పంద్రాగస్టు రోజు మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

ఘట్​ కేసర్, వెలుగు : పంద్రాగస్టు రోజు అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని పోచారం ఐటీసీ పోలీసులు అరెస్టు చేసి మద్యం స్వాధీనం చేసుకున్నారు. పోచారం మున్స

Read More

కార్బన్​ మోనాక్సైడ్​ పీల్చడం వల్లే ముగ్గురు మృతి?

సనత్​నగర్​ ఘటనలో డాక్టర్ల ప్రాథమిక అంచనా  పంజాగుట్ట, వెలుగు: హైదరాబాద్​లోని సనత్​నగర్​లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ముగ్గురి మృతి మిస్

Read More

రూ.2,500 చెల్లించి వ్యక్తుల డేటా కొన్నారు..వేల కోట్లు కాజేశారు

కేవలం రూ.2వేల 500 ఖర్చు..ఆన్లైన్ లో కొనుగోలు చేసిన ఫోన్ డేటా..నకిలీ కాల్ సెంటర్..నకిలీ ఎల్ఐసీ పాలసీలు,లోన్లు ఇప్పిస్తామని భారీ మోసం.. వేల కోట్లు దండ

Read More