Crime News

కార్బన్​ మోనాక్సైడ్​ పీల్చడం వల్లే ముగ్గురు మృతి?

సనత్​నగర్​ ఘటనలో డాక్టర్ల ప్రాథమిక అంచనా  పంజాగుట్ట, వెలుగు: హైదరాబాద్​లోని సనత్​నగర్​లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ముగ్గురి మృతి మిస్

Read More

రూ.2,500 చెల్లించి వ్యక్తుల డేటా కొన్నారు..వేల కోట్లు కాజేశారు

కేవలం రూ.2వేల 500 ఖర్చు..ఆన్లైన్ లో కొనుగోలు చేసిన ఫోన్ డేటా..నకిలీ కాల్ సెంటర్..నకిలీ ఎల్ఐసీ పాలసీలు,లోన్లు ఇప్పిస్తామని భారీ మోసం.. వేల కోట్లు దండ

Read More

మరదలిని ప్రేమిస్తున్నాడని గొంతు కోసి చంపిండు

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ బేగంపేటలోని పాటిగడ్డలో దారుణం జరిగింది. మరదలిని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న బావ.. తన చిన్ననాటి స్నేహితుడిని గోం

Read More

చెంచు మహిళపై దాడి కేసులో నిందితుల రిమాండ్

అమ్రాబాద్, వెలుగు : చెంచు మహిళపై దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని చెంచు సంఘం నాయకులు డిమాండ్  చేశారు. శుక్రవారం ఎస్పీకి వినతిపత్రం

Read More

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. పికప్ వాహనం బోల్తా పడి 17మంది మృతి

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  రాష్ట్రంలోని కబీర్‌ధామ్ జిల్లా కవార్ధా పట్టణం సమీపంలో ఓ  పికప్ ట్రక్

Read More

ఛీ ఛీ.. ..అది ఏం పనమ్మా ..డాక్టరమ్మా.. అడ్డంగా బుక్కయ్యావు...

ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే సమాజానికి భయపడాల్సిందే.  కొన్ని కట్టుబాట్లు.. నియమాలు.. నిబంధనలు పాటించాలి. అవి ఏమీ అక్కర్లేదనుకుంటే సమాజం వారిని చి

Read More

20 నెలల తర్వాత వీడిన మహిళ మర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిస్టరీ

కామారెడ్డి టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:  కామారెడ్డి జిల్లాలో 20

Read More

యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు

ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. రోజుకో విధంగా ఆన్లైన్లో రకరకాల సైబర్ మోసాలకు పాల్పడుతూ నేరగాళ్లు అమాయకుల ఖాతాలను ఖా ళీ చేస్తున్నారు.

Read More

బెజవాడలో డాక్టర్ ఫ్యామిలీ మొత్తం చనిపోయింది.. హత్యా.. ఆత్మహత్యనా..?

విజయవాడలో ఓ డాక్టర్‌ ఫ్యామిలీ మొత్తం మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది.. గురునానక్‌ నగర్‌లో నివాసం ఉంటున్న డాక్టర్‌ శ్రీనివాస్&zwnj

Read More

బైకును ఢీకొన్న లారీ.. రెండు ముక్కలైన యువకుడి శరీరం

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక బైకిస్ట్ రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టి

Read More

ఒంటరి వ్యక్తులే టార్గెట్..కోకాపేటలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు

హైదరాబాద్: కోకాపేటలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. సర్వీస్‌ రోడ్డులో ఆటో కోసం వేచిఉన్న వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. ఆటోలో ఎక్కించుకొని విచక్షణారహి

Read More

శంషాబాద్లో రెండు ఏటీఎంలలో రూ.19లక్షలు చోరీ

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో దొంగలు రెచ్చిపోయారు.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్లోని  రెండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలలో చోరీ

Read More

అమ్మవారి మెడలో మంగళసూత్రం కొట్టేసిన ఘనుడు

ఈ మధ్య కాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు, ఈజీ మనీకి అలవాటు పడ్డ కేటుగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు.దొంగతనం చేయటం వల్ల తర్వాత ఎదురయ్యే పర్యవసానాల గురించి క

Read More