Crime News
మెట్రో రైలులో మహిళా గ్యాంగ్ దొంగతనాలు
దేశ రాజధాని ఢిల్లీ నిత్యం బీజీగా ఉండే ప్రాంతం ..బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు.. షాపింగ్ మాల్స్.. ఇలా అన్ని ప్రాంతాలు రద్దీగా ఉంటాయి. అలాంటి ప్రదేశ
Read Moreవిషాదం.. తాత కారుకింద పడి రెండేళ్ల మనవడు మృతి
ప్రమాదవశాత్తు తాత కారు కిందపడి మనవడి ప్రాణాలు కోల్పోవడంతో ఆ ఇంట్లో విషాదం నింపింది. కేరళలో జరిగిన ఈ ఘటనలో రెండేళ్లు బాలుడు శరీరం కారు టైరు కిందపడి నుజ
Read Moreరిలయన్స్ బంగారం షాపులో భారీదోపిడీ
అది ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ ప్రాంతం.. గురువారం ( నవంబర్ 9) ఉదయం 10.30 గంటల సమయం..దుండగులు వారి వ్యూహానికి పదును పెట్టారు..డెహ్రడూన్ రాజాపూర్ ర
Read Moreహైదరాబాద్ అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుని బాలుడు మృతి
హైదరాబాద్: ఎల్బీనగర్ లోని ఆర్టీసీ కాలనీలో దారుణం జరిగింది. కొత్తగా నిర్మించిన భవనం లిఫ్ట్ లో ఇరుక్కొని బాలుడు మృతిచెందాడు. నూతనంగా నిర్మించిన భవనంలో వ
Read Moreమిస్టరీ ఏంటీ : పిల్లలతో సహా కుటుంబం మొత్తం ఆత్మహత్య
అప్పటివరకు సంతోషంగా ఉన్న కుటుంబం.. వ్యాపారంలో బాగానే లాభాలు వస్తున్నాయి. భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఆ వ్యాపారి ఆనందంగా నే ఉన్నాడు. కొంతమందిక
Read Moreఎంత కోపం : క్యూలో రమ్మన్నాడు.. పానీపూరీ వ్యాపారిని కత్తితో పొడిచేశాడు
పానీపూరీ తినడానికి వచ్చి..వ్యాపారినే చంపేందుకు యత్నించాడు ఓ వ్యక్తి. క్యూలో రమ్మన్నందుకు కత్తితో కసితీరా పొడిచాడు. అడ్డుకున్న వారిని కూడా చంపేస్తానంటూ
Read Moreమనిషేనా వీడు : దళిత యువకుడిని ప్రేమించిందని.. కూతురిని చంపేసిన తండ్రి
బెంగళూరు: కులం కుత్తుక కోసింది. 20 యేళ్లు పెంచిన తండ్రి కాల యముడయ్యాడు. పరువు కోసం కన్న కూతురునే అతి కిరాతకంగా చంపేశాడు. కులం మత్తులో పడి ఇన్నాళ్లు అల
Read Moreఇయర్ ఫోన్స్ కోసం విద్యార్థిని రాళ్ళతో కొట్టి చంపారు
ఇయర్ ఫోన్స్ కోసం విద్యార్థులు గొడవపడ్డారు.. ఆ ముగ్గురు స్నేహితులే అయినప్పటికీ ఇద్దరు స్నేహితులు మరో స్నేహితుడితో ఇయర్ ఫోన్స్ విషయంలో గొడవపడ్డారు. వారి
Read Moreఆర్టిస్టులను కూడా అరెస్ట్ చేస్తారా.. : పోలీస్ స్టేషన్ లో రీల్స్.. ఇద్దరు కుర్రోళ్లు అరెస్ట్
ఏం జరుగుతుంది చారిగారూ.. అనే డైలాగ్ ఏమో కానీ.. ఇద్దరు కుర్రోళ్లు చేసిన పనికి నవ్వాలా ఏడ్వాలా అనేది అర్థం కాకుండా పోయింది. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే.. పో
Read Moreఇంత దుర్మార్గం ఏంట్రా : ఫ్యామిలీ మొత్తాన్ని కాల్చి చంపేశారు..
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. కౌశాంబి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని హత్య చేశారు దుండగులు. అర్థరాత్రి ఇంట్లో చొరబడి తండ్రీ, కూతురు, అల్
Read Moreకేరళ: వియ్యూరు సెంట్రల్ జైలు నుంచి 52 ఏళ్ల ఖైదీ పరారయ్యాడు
కేరళలోని వియ్యూరు సెంట్రల్ జైలు నుంచి 52 ఏళ్ల ఖైదీ పరారయ్యాడు. తమిళనాడుకు చెందిన గోవింద్ రాజ్ అనే ఖైదీ శుక్రవారం మధ్యాహ్నం జైలు నుంచి పరారయినట్లు పోలీ
Read Moreకళ్లకు గంతలు కట్టి నవవధువుపై ఫేక్ బాబా అత్యాచారం..
నవవధువు.. పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు.. ఏం జరిగిందో తెలియదు కానీ.. అనారోగ్యం సమస్యలు తలెత్తాయి.. దీంతో అత్తమామలు ఓ బాబా దగ్గరకు తీసుకెళ్లారు.. అయితే
Read Moreపాకిస్తాన్ లో ప్రార్థనా మందిరాల విధ్వంసం: తప్పుడు ప్రచారం అంటున్న పోలీసులు
పాకిస్తాన్లో చర్చిలు, క్రైస్తవుల ఇండ్లపై ఆగస్టులో మూక దాడులు జరిగిన విషయం తెలిసిందే.. ఇస్లాం మతం పవిత్ర గ్రంథం పేజీలను మరొకరి ఇంటివెలుపల విసిరివేయడంత
Read More












