Crime News
నకిలీ విత్తనాల ముఠా అరెస్ట్
హైదరాబాద్ లో నకిలీ పత్తి విత్తనాల ముఠా గుట్టురట్టయ్యింది. అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న నిందుతులను బాలానగర్ ఎఓటీ, రాజేంద్రనగర
Read Moreమిర్చీ బజ్జీల్లో గంజాయి అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్
2.5 కిలోల సరుకు పట్టివేత కోనరావుపేట, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని నిజామాబాద్ గ్రామంలో గంజాయి కలిపిన మిర్చీ బజ్జీల
Read Moreకత్తులతో హల్చల్ చేసిన దుండగులు.. కిడ్నాప్ కోసం వచ్చారని అనుమానం
రంగారెడ్డి జిల్లా నర్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో హల్ చల్ చేశారు. మే 21వ తేదీ ఆదివారం రాత్రి సమయంలో
Read Moreభలే దొంగ.. పట్టపగలే బైక్ చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్
జగిత్యాల పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. మే 18వ తేదీ గురువారం మధ్యాహ్నం సమయంలో ఓ దొంగ పట్టపగలే తన చేతివాటం చూపించాడు. సీటీలోని దేవి శ్రీ గార్డెన్ సమ
Read Moreడెత్ మిస్టరీ : మురికి కాలువలో సాప్ట్ వేర్ ఉద్యోగి డెడ్ బాడీ
వరంగల్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఎస్.ఆర్.నగర్ లో ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. మే 20వ తేదీ
Read Moreనల్లమందు ముఠా అరెస్ట్
రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు సప్లయ్ హైదరాబాద్, వెలుగు: అడ్డాకూలీలకు
Read Moreప్రభుత్వ ఆసుపత్రిలో మందుబాబు హల్చల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రిలో మద్యం సేవించి ఓ యువకుడు హల్చల్ చేశాడు. ఇల్లందు మండలం, పోచారం గ్రామానికి చెందిన జర్ప
Read Moreజగిత్యాలలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు
జగిత్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్పల్లి పట్టణానికి చెందిన అఫ్సర్, మొగిలిపేట
Read Moreఒకటికి రెండు రెట్లు ఇస్తామంటూ.. రియల్ ఎస్టేట్ సంస్థ ఘరానా మోసం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని చిన్న గోల్కొండ గ్రామంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ప్రతినెల ఐదేళ్లపాటు తమ సంస్థలో పెట్
Read Moreభార్య మరణాన్ని తట్టుకోలేక..పెండ్లి రోజే ఆత్మహత్య
ఆమె ఉరేసుకున్న చెట్టు కిందే పురుగుల మందు తాగిన భర్త హుస్నాబాద్, వెలుగు: ఇష్టపడి పెండ్లి చేసుకున్న భార్య సూసైడ్ చేసుకోగా, ఆమె లేని బతుకు తనకె
Read Moreతమిళనాడులో విషాదం... కల్తీ మందు తాగి 13 మంది మృతి
కల్తీ మందు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. దీనిపై నిషేధం ఉన్నా కొందరు అధికారుల అండదండలతో యథేచ్ఛగా అమ్ముతున్నారు. తమిళనాడులోని వేర్వేరు జిల్లాల్లో కల్
Read MoreCyber crime: సైబర్ వలలో సిటీ జనం.. రోజూ కంప్లయింట్సే 50.. బయటకు రానివి ఇంకెన్నో
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త స్కీములతో ఆశలు చూపించి అమాయక ప్రజలను అడ్డంగా దోచుకుంటున్నారు. దీంతో భాదితుల సంఖ్య కూడా
Read Moreఏడు నెలల చిన్నారితో తల్లి ఆత్మహత్య
అదనపు కట్నం వేధింపులే కారణం ముషీరాబాద్లో ఘటన బషీర్ బాగ్, వెలుగు: అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధిస్తుండటంతో ఓ మహిళ తన ఏడు నెలల చిన్నారితో క
Read More