గరిడేపల్లి,వెలుగు: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల్ చెరువు గ్రామంలో వ్యవసాయ భూమి గొడవ విషయంలో ఆదివారం మహిళా రైతు సూసైడ్ అటెంప్ట్చేసింది. బాధిత మీసాల స్వాతి అనే రైతు హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రిలో వీడియో సందేశమిస్తూ.. ఆరేండ్లుగా పంట భూమి విషయమై తమకు, బంధువులకు గొడవలు నడుస్తున్నాయని, హుజూర్ నగర్ కోర్టులో కేసు నడుస్తున్నదని చెప్పింది. తనకు న్యాయం జరగాలని నిరుడు కలెక్టర్ కళ్లెదుట పెట్రోల్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేయగా సిబ్బంది అడ్డుకున్నారని తెలిపింది. వెంటనే తనకు న్యాయం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారని చెప్పింది. కాగా నేటి వరకూ న్యాయం జరగలేదన్నారు. బంధువులు భూమిని దున్నుతుంటే, ఫొటోలను తీస్తుండగా రాళ్లతో దాడులు చేయడానికి ప్రయత్నించి, బూతులు తిట్టారని పేర్కొంది. మనస్తాపంతో సూసైడ్ అటెంప్ట్ చేశానని చెప్పింది.
న్యాయం జరగలేదని.. మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
- నల్గొండ
- July 24, 2023
లేటెస్ట్
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి
- ముంబైకి ఇంకా ప్లేఆఫ్ ఛాన్స్ ఉంది.. ఎలా అంటే?
- గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధిహామీ కూలీ..ఫీల్డ్లోనే మృతి
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : చామల కిరణ్కుమార్రెడ్డి
- గెలిపిస్తే.. పెద్దపల్లిని అభివృద్ధి చేస్తా: గడ్డం వంశీకృష్ణ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
- గల్ఫ్ బోర్డు కాంగ్రెస్ ఎన్నికల స్టంట్ : ధర్మపురి అర్వింద్
- Kannappa Movie: కన్నప్ప షూట్ కంప్లీట్ చేసిన అక్షయ్.. ఏ పాత్ర కోసమో తెలుసా?
- సీఎంసీలో కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- సిగ్నల్ లేని ఊరు.. సెల్ ఫోన్ వాడని గ్రామం.. ఎక్కడుందో తెలుసా
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు