Flood Victims

వ‌ర‌ద బాధితుల‌కు కాకుండా TRS జెండా మోసే వాళ్ల‌కు డ‌బ్బులిస్తున్నారు

తెలంగాణ ప్ర‌భుత్వం వ‌ర‌ద బాధితుల‌కు ఇచ్చే న‌ష్ట‌ప‌రిహారాన్ని నిజమైన లబ్ధిదారులకు కాకుండా TRS జెండా మోసే గాడిదలకు ఇస్తున్నారని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు

Read More

శవాలపై పేలాలు ఏరుకున్నట్టు న‌ష్ట‌ప‌రిహారాన్ని స్వాహా చేశారు

హైద‌రాబాద్: శవాలపై పేలాలు ఏరుకున్న చందంగా… వరద బాధితుల సాయంలోనూ టీఆర్ఎస్ నాయ‌కులు కమీషన్లు దండుకున్నార‌న్నారు ఎంపీ రేవంత్. గ్రేటర్ లో వరద సాయాన్ని గుల

Read More

న‌ష్ట‌ప‌రిహారం అంద‌డం లేద‌ని వ‌ర‌ద బాధితుల ఆందోళ‌న‌

వ‌ర‌ద బాధితులకిచ్చే సాయం అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకే అందుతున్నాయని.. తమలాంటి అసలైన బాధితులకు సాయం చేరడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు న‌గ‌రవ

Read More

న‌ష్టప‌రిహారం అంద‌ని వాళ్లు GHMC అధికారులను సంప్రదించాలి

హైదరాబాద్: ఇటీవ‌ల న‌గ‌రంలో కురిసిన వ‌ర్షాల వ‌ల్ల న‌ష్ట‌పోయిన‌ వరద బాధితులకు ప్రభుత్వం రూ.400 కోట్లు విడుదల చేసింద‌ని, 3,00,000 కుటుంబాలకు రూ.300 కోట్ల

Read More

వరద బాధితులతో TRS నేతలు సొమ్ము చేసుకుంటున్నారు: రాజాసింగ్

వరదల కారణంగా హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికార పార్టీ నేతలు సొమ్ముచేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. గ్రేటర్

Read More

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటుంది

రాష్ట్ర ప్రభుత్వ తీరుతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.  బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే పెట్టుబడులు ఎలా వస్తాయన్నారు.

Read More

వ‌ర‌ద బాధితుల‌కు న‌గ‌దు సాయం చేసింది ఒక్క కేసీఆర్ ప్ర‌భుత్వ‌మే

హైదరాబాద్: వరద ముంపుకు గురైన వారికి నగదు ఇవ్వడం అనేది చరిత్రలో ఎక్కడా లేదని, అది టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మాత్రమే అమ‌లు చేస్తున్నార‌ని మంత్రి

Read More

వ‌ర‌ద బాధితుల‌కు విరాళం ప్ర‌క‌టించిన కేంద్ర మంత్రి

త‌న‌ మూడు నెలల జీతాన్ని ఇచ్చిన కిష‌న్ రెడ్డి గత వారం రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల‌కు హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్ర‌మ

Read More