Flood Victims

రూ.500 కోట్ల విడుదలపై సమగ్ర నివేదిక ఇవ్వండి : కేసీఆర్ సర్కారు హైకోర్టు ఆదేశం

తెలంగాణ రాష్టంలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ర్ట ప్రభుత్వం సమర్పించిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది

Read More

వరద బాధితులను ఆదుకోవాలి.. సీఎస్​కు కిసాన్ కాంగ్రెస్ సెల్ లీడర్లు, కార్పొరేటర్ల వినతి

హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాల కారణంగా చనిపోయిన వారి ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని కిసాన్ కాంగ్రెస్ సెల్ లీడర్లు, కాంగ్రెస్ కార

Read More

రూ.950కోట్ల కేంద్ర నిధులను ఖర్చు చేయండి : పొంగులేటి సుధాకర్​రెడ్డి

    పునరావాస కేంద్రాల్లో భోజనం కూడా పెట్టలేరా?     బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పొంగులేటి సుధాకర్​రెడ్డి

Read More

గుండాల మండలంలో వరద బాధితులకు సరుకుల పంపిణీ

గుండాల, వెలుగు : మండలంలో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వందల సంఖ్యలో ఇండ్లు నీట మునిగాయి. ఈ వర్షాలకు15కుటుంబాలకు చెందినవారి ఇండ్లు పూర్తిగా ని

Read More

భద్రాచలంలో రోడ్డెక్కిన వరద బాధితులు.. భోజనాలు కూడా పెట్టడం లేదని ఆవేదన

కొత్తగూడెం జిల్లా : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. కొన్ని

Read More

కాంగ్రెస్‌ జీహెచ్‌ఎంసీ ముట్టడి..ఉద్రిక్తత.. వరద బాధితులకు రూ.10వేలు డిమాండ్

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు జీహెచ్ ఎంసీ ఆఫీస్ ను ముట్టిడించారు. వరద బాధితులకు పరిహారిం రూ. 10వేలు

Read More

సీఎం కేసీఆర్పైనే పోలీసులకు కంప్లయింట్ : కేసు పెడతారా లేదా ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై భద్రాచలం పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదు చేశారు. హామీ ప్రకారం ఇండ్లు కట్టించి ఇవ్వలేదని, భద

Read More

ప్రాజెక్టులపై చర్చకు నేను ఓకే ..సీఎల్పీ నేత భట్టి సవాల్​

నల్గొండ, వెలుగు :  నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులకు విషయంలో కాంగ్రెస్ ఏం చేసిందో.. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసిందో చర్చించేందుకు తాను  సిద

Read More

ఇండ్ల కోసం భద్రాచలం వరద బాధితుల నిరసన

ఈ ఏడాది వచ్చిన వరదలతో రోడ్డునపడ్డ 18 వేల కుటుంబాలు  మెట్ట ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామన్న సీఎం కేసీఆర్  5 నెలలైనా కనీసం

Read More

వరద బాధితుల  తిండి పైసలు ఇయ్యలే!

వరద బాధితుల  తిండి పైసలు ఇయ్యలే! రూ. 8.7 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్న సర్కారు అప్పు చేసి వండిపెట్టిన వాళ్లంతా తహసీల్దార్లను నిలదీస

Read More

వరద సాయం ఏది?

మంచిర్యాల జిల్లాలో 5 వేల ఇండ్లు మునక  50 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు  పంటనష్టంపై ప్రపోజల్స్​ కూడా కోరని ప్రభుత్వం  

Read More

సాయం కోసం ‘గోదావరి’ బాధిత రైతుల ఎదురుచూపులు

భద్రాచలం, వెలుగు: గోదావరి వరదలతో 10,831 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. సర్వేలు చేసి చేతులు దులుపుకున్న సర్కారు పరిహారం విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో

Read More

ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలి

మంచిర్యాల ఎమ్మెల్యే ఇంటి ముందు వరద బాధితుల ధర్నా  ఒక్కో ఇంటికి 5 నుంచి 10 లక్షల నష్టం జరిగిందని ఆవేదన బాధితులను బలవంతంగా పంపించిన టౌన్​సీఐ

Read More