Hanmakonda
జనగామ జిల్లాలో ఖర్జూర కల్లు కోసం క్యూ
తాటిచెట్లు, ఈతచెట్లు కొన్నినెలలు మాత్రమే కల్లు ఇస్తాయి. కానీ, ఖర్జూర చెట్ల నుంచి ఏడాదంతా కల్లు వస్తుంది. ప్రభుత్వం రోడ్ల వెంట ఖర్జూర చెట్లు పెంచితే తమ
Read Moreమెదక్ సిద్ధిపేట హన్మకొండ జిల్లాలను కలుపుతూ హైవే
మెదక్/సిద్దిపేట, వెలుగు: రవాణా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడు జిల్లాలను కలుపుతూ
Read Moreవడ్ల కుప్పలు రోడ్డుపై వేస్తే కేసులు పెడతాం: కాజిపేట ఏసీపీ శ్రీనివాస్
హన్మకొండ జిల్లా: రైతులు తాము పండించిన వరి పంటను, ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రోడ్లను ఉపయోగించుకోవద్దని కాజీ పేట ఏసీపీ శ్రీనివాస్ సూచించారు. రోడ్లపై వ
Read Moreకాళోజీ వర్సిటీ బీడీఎస్ అడ్మిషన్లకు నోటిఫికేషన్
ఈనెల 9, 10వ తేదీలలో వెబ్ కౌన్సెలింగ్ వరంగల్ జిల్లా : బీడీఎస్ తొలి విడత ప్రవేశాలకు కాళోజి హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
కొత్తగూడ, వెలుగు: పొలిటికల్ లీడర్లు హామీలు మరిచి దందాలు చేస్తున్నారని పీవో డబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్యక్క మండిపడ్డారు. పోరాటాలతోనే పోడు భూములకు పట్టా
Read Moreవరంగల్లో ఇంటి నెంబర్ల గందరగోళం
హనుమకొండ, వెలుగు: గ్రేటర్వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివాదాస్పద భూములకు ఇంటి నెంబర్ల కేటాయింపు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఖాళీ స్థలాలు, ప్రభ
Read Moreకాళోజీ వర్సిటీ మెడికల్ పీజీ రెండో విడత అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ
వరంగల్ జిల్లా : మెడికల్ పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం రెండో విడత నోటిఫికేషన్ జారీ చేసింది. యూన
Read Moreఇండ్లను పంపిణీ చేయకముందే ఆక్రమించుకున్న నిరుపేదలు
హనుమకొండ జిల్లా: కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిరుపేదలు ఆక్రమించుకున్నారు. ప్రభుత్వం పంపిణీ చేయక
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
నగామ, వెలుగు: వరి కోతలు షురూ అయినా కొనుగోలు సెంటర్లు తెరవక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 22 నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని సర్కారు చెప్పినా
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
నష్టాల్లో వరి రైతు,కోత ఖర్చులు డబుల్ జనగామ, వెలుగు: చెడగొట్టు వానలకు చేతికి అందివచ్చిన పంటలు నేలకొరిగాయి. జిల్లాలో
Read Moreప్రభుత్వ ఉద్యోగమని ఫేక్ కాల్ లెటర్లతో ఛీటింగ్
నిందితులు ఏపీ శ్రీకాకుళంకు చెందిన వారిగా గుర్తింపు వరంగల్: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఫేక్ కాల్ లెటర్లతో మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను
Read Moreప్రాజెక్టులో చనిపోయిన చేప పిల్లలను వదిలిన్రు
శాయంపేట, వెలుగు: చనిపోయిన చేప పిల్లలను ప్రాజెక్టులో వదిలారంటూ ఎమ్మెల్యే, ఆఫీసర్లపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా శాయంపేట మ
Read Moreఎమ్మెల్యే హరిప్రియ దంపతులపై ఫిర్యాదు చేస్తం
మహబూబాబాద్ జిల్లా: బయ్యారం మండలంలో గులాబీ పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే హరిప్రియ, ఆమె భర్త హరిసింగ్ పై అధికార పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు మ
Read More