Hyderabad
కేటీఆర్కు ఆవేశమెక్కువ..ఆలోచన తక్కువ: సీతక్క ఫైర్
ఒక్క గ్రామానికే కొత్త స్కీమ్స్ పరిమితం చేసినట్టు భ్రమపడ్తున్నడు: మంత్రి సీతక్క ఫైర్ హైదరాబాద
Read Moreబోర్ వాటర్ వద్దు నల్లా నీళ్లు వాడండి: ఫుడ్ పాయిజన్ ఇష్యూపై విద్యా కమిషన్ స్టడీ రిపోర్ట్
కట్టెలపై వండొద్దు.. గ్యాస్ పొయ్యిపై వంట చేయాలి సీఎస్ శాంతికుమారికి చైర్మన్ ఆకునూరి మురళి నివేదిక హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో
Read Moreరాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ది మంత్రసాని పాత్రే: కేటీఆర్
కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెచ్చారు: కేటీఆర్ 420 హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకొచ్చి జనవరి 30 నాటికి 420 రోజులు ఆ రోజు రాష్ట్రమంతా గ
Read Moreధూప, దీప నైవేద్యాలకు పైసలిస్తలే.. అప్పులు చేసి సరుకులు తెస్తున్న అర్చకులు
భారంగా మారిన 6,541 ఆలయాల నిర్వహణ రెండు నెలలకు కలిపి రూ.13.08 కోట్లు పెండింగ్ హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఆదాయం లేని చిన్న ఆలయాలకు ధూప, దీ
Read Moreమధ్య తరగతి జీవితాలు ఆగం! అప్పుల్లో 65 శాతం కుటుంబాలు
భారతదేశంలో మధ్యతరగతి జీవితాలు ఆగం అవుతున్నాయి. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అనే పరిస్థితి వచ్చేసింది. బ్యాంకుల్లో తగిన లాభం ఉండడం లేదని, షేర్ మార్
Read Moreప్రాజెక్టులకు అనుమతుల ఆలస్యంతో రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హరీశ్ రావు లేఖ
గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను కాపాడండి హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఆలస్యం అవుతుండడంతో రాష్ట్రానికి నష్టం జరుగుతున్నదని
Read Moreడిజిటల్ అరెస్టు ఏ చట్టంలోనూ లేదు
గత కొన్ని సంవత్సరాలుగా సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ఇది మన దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ నేరాలు పెరిగిపోయాయి. ఎంతోమంది చదువుకున్న వ్యక్తు
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు బెయిల్
పలు కండిషన్లతో మంజూరు చేసిన సుప్రీంకోర్టు ట్రయల్కు పూర్తిగా సహకరించాలని ఆదేశం సాక్షులను ప్రభావితం చేస్తే బెయిల్ రద్దు చేస్తామన్న కోర్టు
Read Moreఅచ్చంపేట మార్కెట్ ఆఫీస్పై రైతుల దాడి
వేరుశనగ ధర తగ్గించారంటూ ఆందోళన, ఫర్నిచర్ ధ్వంసం వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నారని మార్కెట్ చైర్పర్సన్&
Read Moreరాష్ట్రంలో కొత్తగా 32 మండల ప్రజా పరిషత్లు ప్రభుత్వం ఉత్తర్వులు
ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో 32 మండల ప్రజా పరిషత్ లను ప్రభుత్వం ఏర్పాటు
Read Moreతెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులు
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కండక్లర్టు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్లతో యాజమాన్యానికి ఆర్టీసీ కార్మి
Read Moreసింగూరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి దామోదర రాజనర్సింహ
పుల్కల్, వెలుగు : సింగూరు ప్రాజెక్ట్ను ఆధునిక హంగులతో అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రా
Read Moreరాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ... కోడెమొక్కులు చెల్లించుకున్న భక్తులు
వేములవాడరూరల్, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు మొ
Read More












