Hyderabad
వైభవం.. తిరుమలనాథ స్వామి కల్యాణం
చిట్యాల, వెలుగు: తిరుమలనాథ స్వామి అనుగ్రహంతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మండలం పెద్దకాపర్తిలో
Read Moreపద్మశాలీ సంఘం అధ్యక్షుడి ఎన్నికలో ఉద్రిక్తత
శాయంపేట, వెలుగు: పద్మశాలీ మండలాధ్యక్షుడి ఎన్నికలో రెండు వర్గాల మధ్య వాగ్వాదాలు, తోపులాటతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలాధ్యక్ష
Read Moreఆదివాసీల ఆచారాలను కాపాడుకోవాలె
కొత్తగూడ, (గంగారం), వెలుగు : ఆదివాసీల ఆచార వ్యవహారాలను కాపాడుకోవాలని మంత్రి సీతక్క కోడలు, ములుగు నియోజకవర్గ లీడర్ కుసుమాంజలీ సూర్య అన్నారు. మహబూబాబాద
Read Moreవరంగల్ సీపీకి ఘనంగా వీడ్కోలు
హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనర్గా పని చేసి, బదిలీపై రామగుండం కమిషనరేట్ కు వెళ్తున్న అంబర్ కిశోర్ ఝాకు పోలీస్ అధికారులు ఆదివారం ఘనంగా వీడ్కోలు పలికార
Read MoreSSMB29: మహేష్ బాబు వీడియోలు లీక్.. అడవుల్లో అలాంటి సీన్లు..
టాలీవడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రముఖ డైరెక్టర్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఎస్ఎస్ఎమ్బి29 (వర్కింగ్ టైటిల్) సినిమాలో హీరోగా నటిస్తున్న విషయ
Read Moreప్రభుత్వ భూములు అమ్మొద్దు : ఆర్.కృష్ణయ్య
విద్యార్థులకు హాస్టళ్లు, గురుకులాలకు సొంత బిల్డింగ్లు నిర్మించాలి: ఆర్.కృష్ణయ్య ముషీరాబాద్, వె
Read Moreబిగ్ అలర్ట్.. టీఎస్ ఎడ్సెట్ నోటిఫికేషన్ రిలీజ్
కేయూ క్యాంపస్, వెలుగు: బీఎడ్కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్2025కు ఈ నెల 12 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని కాకతీయ యూనివర్సిటీ అధికారులు తెల
Read More‘కాకతీయుల గురించి మరికొంత’.. పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ స్పీకర్ మధుసూదనా చారి
హైదరాబాద్, వెలుగు: ఐ అండ్పీఆర్ జాయింట్డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ రాసిన వ్యాసాల సంపుటి 'కాకతీయుల గురించి మరికొంత' పుస్తకాన్ని రాష్ట్ర శాసన
Read Moreఎమ్మెల్సీ ఫలితాలు.. చూపిన దారెటు..?
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలను మరోసారి వేడెక్కించాయి. వరుసగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు, ఇపుడు ఎమ్మెల్సీ ఎన్నికలు.. 15 నెలల కాలంగా  
Read Moreబడ్జెట్లో ఆర్థిక సమతుల్యత పాటించాలి
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండడంతో రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు పథకాలకి అవసరమైన నిధులను కేటాయించి వాటిని మరింత పటిష్టంగా అమలు చేస్త
Read Moreఎండుతున్న వరి చేన్లు వాతావరణంలో మార్పులతో పంటలపై ప్రభావం
వరికి నీరు అందక పశువులు, జీవాలకు చేనులను వదిలేస్తున్న రైతులు పెట్టుబడి రాని పరిస్థితి మహబూబ్నగర్, వెలుగు : వాతావరణంలో వచ్చిన మార్పులత
Read Moreటీఎన్జీవోస్ ట్రెజరర్ రామినేని శ్రీనివాసరావు మృతి
హైదరాబాద్, వెలుగు: అనారోగ్యంతో టీఎన్జీవోస్ కేంద్ర సంఘం ట్రెజరర్, తెలంగాణ ఉద్యమ కారుడు రామినేని శ్రీనివాస్ రావు (60 ) కన్నుమూశారు. ఆయన ఎక్సైజ్ శ
Read Moreరెవెన్యూ ఉద్యోగులు కష్టపడి పనిచేయాలి: మంత్రి పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ ఉద్యోగులు కష్టపడి పని చేయాలని.. ప్రజలకు ఉత్తమ సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగ
Read More












