Hyderabad

జనవరి మొదటి వారంలో పీసీసీ కొత్త కార్యవర్గం .. జాబితా ఫైనల్ చేసిన రేవంత్, దీపాదాస్ మున్షీ

హైకమాండ్ ఆమోదముద్ర కోసం వెయిటింగ్ గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రకటించనున్న పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ హైదరాబాద్, వెలుగు: పీసీసీ కొత్త కార్యవర్గ ఏర్పా

Read More

హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోలే : హెచ్​ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్

నిరుడుతో పోలిస్తే బాగా పెరిగింది రియల్ ఎస్టేట్ తగ్గిందన్నప్రచారం అవాస్తవమని వెల్లడి విదేశీ పెట్టుబడులు పెరిగినయ్:జీహెచ్​ఎంసీ కమిషనర్ ఇలంబర్తి

Read More

ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు లేదు .. ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్

రాజకీయ శరణార్థి దరఖాస్తుపై సమాచారం లేదు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుపై ఇప్పటికే ఎల్‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

ఇంటర్ బోర్డు వివాదాస్పద నిర్ణయం.. సెకండియర్ స్టూడెంట్లకు ఫైర్ సేఫ్టీ అవసరం లేదట !

ఫస్టియర్ వారికి మాత్రమే కావాలంట.. ఇంటర్ బోర్డు వివాదాస్పద నిర్ణయం ఫైర్ ఎన్ఓసీ లేని కాలేజీల స్టూడెంట్ల నుంచి ఎగ్జామ్స్ ఫీజు వసూల్  ఎలాంటి ష

Read More

ఇయ్యల (డిసెంబర్ 26న) కర్నాటకలో సీడబ్ల్యూసీ మీటింగ్

అటెండ్ కానున్న సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్ గురువారం కర్నాటకలోని బెల్గాంలో జరగనుంది. మధ

Read More

సింహగర్జనతో మాలల్లో చైతన్యం .. అదే స్ఫూర్తితో ఐక్యంగా ముందుకు సాగాలి: వివేక్ వెంకటస్వామి

ఆవుల బాలనాధంకు ఘనంగా నివాళి బషీర్ బాగ్, వెలుగు: ఎస్సీ ప్రొటెక్షన్ సొసైటీ ఏర్పాటు చేసి దళితుల కోసం నిరంతరం పోరాటాలు చేసిన మహనీయుడు ఆవుల బాలనాధం

Read More

కన్హా శాంతివనానికి ఉప రాష్ట్రపతి ఫ్యామిలీ

షాద్ నగర్, వెలుగు: దేశంలోనే ఒక అత్యుత్తమైన, ఆదర్శప్రాయమైన పర్యావరణ సంస్థ కన్హా శాంతి వనమని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్​అన్నారు. బుధవారం రంగారెడ్డి

Read More

లంచం ఇస్తేనే పనులు చేస్తున్నరు .. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సర్వేలో వెల్లడి

అవినీతికి కారణం ప్రభుత్వ ఉద్యోగులే జూబ్లీహిల్స్, వెలుగు: ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి ఎక్కువగా ఉన్నదని, లంచం ఇవ్వనిదే పని జరగడం లేదంటూ మెజారిటీ

Read More

జీహెచ్ఎంసీలో ఇందిరమ్మ ఇండ్లకు 10 లక్షల అప్లికేషన్లు

రాష్ట్రంలో ఇక్కడి నుంచే అత్యధికం తక్కువగా ములుగులో90 వేల దరఖాస్తులు రాష్ట్రంలో 44 శాతం సర్వే పూర్తి 9 లక్షల మందికి సొంత జాగాలు జీహెచ్ఎంసీలో

Read More

మూసీ పునరుజ్జీవానికి కేంద్ర సహకారం లేనట్టే.. పార్లమెంట్​లో స్పష్టం చేసిన కేంద్రం

హైదరాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవ పథకానికి కేంద్రం నుంచి సహకారం లేనట్టేనని తేలిపోయింది. ఇటీవలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్​లో కేంద్రం

Read More

కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: ర్యాగింగ్ కేసు అభియోగాలు ఎదుర్కొంటున్న డాక్టర్ సైఫ్​ అలి ఖాన్ పై సస్పెన్షన్ ఎత్తివేసి పరీక్షలకు అనుమతి ఇవ్వాలన్న ఉత్తర్వులను అమలు చ

Read More

కీసరలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి

కీసర, వెలుగు: మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఒకరి ప్రాణం తీసింది. రాంపల్లి నుంచి చర్లపల్లి వెళ్లే మార్గంలో రోడ్డు విస్తరణ పనులు

Read More

పద్మారావునగర్ లో ప్రమాదకరంగా డ్రైనేజీ పనులు

పద్మారావునగర్ వెలుగు : గాంధీ దవాఖానలో కొత్తగా చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనుల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదకరంగా మారాయి. నిత్యం రద్దీగా ఉండే ఎంసీ

Read More