Hyderabad
హైదరాబాద్ రామకృష్ణ మఠంలో వివేకానంద ఆరోగ్య కేంద్రం ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే స్వామి వివేకానంద కలలు గన్న విశ్వగురు స్థానాన్ని భారత్ తిరిగి చేరుకోగలదని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో
Read Moreవేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి
హైదరాబాద్ మేడ్చల్లో బైక్ను ఢీకొట్టిన లారీ భార్యాభర్తలతో పాటు కూతురు మృతి, కొడుకు పరిస్థితి విషమం నాగర్కర్నూల్ జిల
Read Moreతెలంగాణ సినీ ఆర్టిస్టులు ఐక్యం కావాలి : జీఎల్ నరసింహరావు
ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ సినీ పరిశ్రమలో ఆంధ్ర పెట్టుబడిదారీ వ్యవస్థ బతుకుతున్నదని, దీన్ని తిప్పి కొట్టి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలన
Read Moreహిమాయత్ నగర్లో మినర్వా హోటల్లో అగ్నిప్రమాదం
కిచెన్లో చెలరేగిన మంటలు ఆపై బిల్డింగ్పైకి ఎగసిపడ్డ అగ్నికీలలు సకాలంలో ఆర్పివేసిన ఫైర్ సిబ్బంది బషీర్ బాగ్, వెలుగు: హిమాయత్ నగర్లోని మిన
Read Moreఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి: డాక్టర్ ఆరెపల్లి రాజేందర్
ముషీరాబాద్,వెలుగు: సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణను అమలు చేయాలని మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా
Read Moreజనవరి నెలాఖరు వరకు లోన్లు విడుదల : నగరిగారి ప్రీతం
రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ కార్యాలయ ప్రారంభోత్సవంలో వెల్లడి అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: ఈ నెలాఖరు వరకు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు విడుదల చేస్త
Read Moreజర్నలిజం ధ్రువతార చలపతిరావు : వినయ్కుమార్
ఖైరతాబాద్, వెలుగు: పాత్రికేయ వృత్తికి వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి మానికొండ చలపతిరావు అని పలువురు సీనియర్ జర్నలిస్టులు కొనియాడారు. ఆయనపై సీనియర్ జర్నల
Read Moreహైదరాబాద్ కలెక్టరేట్ ఎంట్రెన్స్ లో ఆకట్టుకుంటున్న పోలీసు బొమ్మ..
వెలుగు, హైదరాబాద్సిటీ: ట్రాఫిక్ రూల్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి అధికారులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్ల
Read Moreమెరిసిన తనయ్, అనికేత్.. అరుణాచల్పై హైదరాబాద్ గెలుపు
అహ్మదాబాద్: విజయ్ హజారే వన్డే టోర్నమెంట్ను హైదరాబాద్ విజయంతో ముగించింది. స్పిన్నర్లు తనయ్ త్యాగరాజన్ (5/32), అనికేత్ రెడ్డి &n
Read Moreనాంపల్లిలో నుమాయిష్లో సండే రష్
బషీర్ బాగ్, వెలుగు : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ సందడిగా కొనసాగుతున్నది. ఆదివారం సెలవు దినం కావడంతో స్టాళ్లన్నీ సందర్శకులతో కిటకిటలాడాయి.
Read Moreపండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలి : ప్రొఫెసర్ కోదండరాం
బషీర్ బాగ్, వెలుగు: పండుగ సాయన్న జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కోరారు.
Read Moreబహుజన సాహిత్యం ద్వారానే రాజ్యాధికారం
ముషీరాబాద్,వెలుగు: బహుజన సాహిత్యం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం బాగ
Read Moreయూనివర్సిటీ విద్యార్థులకు ఫుల్ చార్జీల స్కీం పునరుద్ధరించాలి: ఎంపీ ఆర్ కృష్ణయ్య
ఓయూ, వెలుగు : యూనివర్సిటీలో విద్యార్థులకు పూర్తి మెస్ చార్జీల స్కీమ్ను ప్రభుత్వం పునరుద్ధరించాలని రాజ్య సభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జా
Read More












