Hyderabad
ఉద్యోగుల సమస్యలపై సబ్ కమిటీ .. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఏర్పాటు: సీఎం రేవంత్ రెడ్డి
సీపీఎస్ రద్దుపై మరో కమిటీ 317 జీవోపై త్వరలో జరగనున్నకేబినెట్ మీటింగ్లో నిర్ణయం పెండింగ్ డీఏలపైనేడు క్లారిటీ ఇస్తామని వెల్లడి ఉద
Read Moreజైలుకెళ్లడం ఖాయం.. గాదరి కిశోర్కు ఎమ్మెల్యే సామేల్ వార్నింగ్
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల స
Read Moreఅదనపు మెజిస్ట్రేట్ హోదాలో కేసు విచారించిన సీవీ ఆనంద్
హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే విధంగా వ్యవహరించినా..ప్రజలను ఇబ్బంది పెట్టినా ఊరుకునేది లేదని హెచ్చరించారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
Read Moreకూకట్పల్లిలో తనిఖీలు: పోలీసుల అదుపులో 31 మంది మహిళలు
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విమెన్ యాంటి ట్రాఫికింగ్ టీమ్ సెర్చ్ ఆపరేషన్స్ చేసింది. నగరంలోని పలు బస్టాండ్లు, మెట్రో స్టేషన్లలలో తనిఖీలు చేస
Read Moreఇదేందయ్యా ఇది: అక్టోబర్ 25 బాలయ్య పండుగనా.. ఇదెప్పుడు పెట్టారు..?
ప్రముఖ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షో సక్సెస్ఫుల్ గా 3 సీజన్లు పూర్తీ చేసుకుని 4 వ సీజన్ లోకి అడుగుపెట్టింది.
Read Moreఎన్వీఎస్ఎస్ ప్రభాకర్పై నాంపల్లి కోర్టు సీరియస్
బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాక ర్ పై నాంపల్లి కోర్టు సీరియస్ అయింది. తనపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయ కురాలు దీపదాస్ మున్షీ కోర్టుల
Read Moreఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్.. అమరావతి రైల్వే ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజెక్టుకు తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమో
Read Moreత్వరలోనే డీఎస్పీ ట్రైనింగ్ తీసుకుంటా: నిఖత్ జరీన్
తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు బాక్సర్ నిఖత్ జరీన్. ప్రతిభను గుర్తించి తనకు డీఎస్పీ పోస్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు చె
Read Moreసీఎం రిలీఫ్ ఫండ్కు బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. కోటి విరాళం
హైదరాబాద్: వరద బాధితులను ఆదుకునేందుకో ప్రముఖ లీడింగ్ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా ముందుకు వచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా సీఎం రిలీఫ్ ఫండ్ కు ర
Read Moreనాగులపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ది చేయాలి: ఎంపీ రఘునందన్ రావు
హైదరాబాద్: జర్నలిస్టులకు, దివ్యాంగులకు రైల్వే పాస్ లను పునరుద్ధరించాలని రైల్వే అధికారులను ఎంపీ రఘునందన్ రావు కోరారు. గురువారం ( అక్టోబర్ 24) సికింద్ర
Read Moreఎమోషనల్: కూతురు మరణం తర్వాత.. మొదటి సారి మాట్లాడిన నటుడు రాజేంద్ర ప్రసాద్
రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) కూతురు గాయత్రి అక్టోబర్ 4న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తన కూతురు అమ్మలా వచ్చి, మళ్లీ తనను వదిలి
Read Moreసౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ఎంపీల సమావేశం..సెగ్మెంట్ల వారీగా అభివృద్దిపై చర్చ
హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని రైల్వే నిలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని ఎంపీలు సమావేశం అయ్యారు. ఎంపీ సెగ్మెం
Read Moreబయట తిందామంటే భయం.. భయం : కుళ్లిన కూరగాయలు, సింథటిక్ ఫుడ్ కలర్స్
బిజీ లైఫ్ షెడ్యూల్ కారణంగా ఇంట్లో వంట చేసుకొని తినే వారికంటే బయట హోటల్స్, రిస్టారెంట్లలో తినేవారి సంఖ్య బాగా పెరిగింది. దీంతో హోటల్ ఫుడ్ కు డిమాండ్ పె
Read More












