jagan
జగన్ను మార్చాలంటే వాళ్ల తాత రాజారెడ్డే దిగి రావాలి
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను ఎవరూ మార్చలేరన్నారు. జగన్ ను మార్చాలంటే వాళ్ల తాత రాజారెడ్డే పై నుం
Read Moreజగన్ ఇంత పిరికివాడనుకోలే..28 మందికి భయపడతావా?
ఏపీ శాసన మండలిని రద్దు నిర్ణయంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు చేశారు. 151 మంది ఎమ్మెల్యేలున్నజగన్ 28 మంది ఎమ్మెల్సీలకు భయపడతారనుకోలేదన్నారు. 28
Read Moreజగన్ కోర్టుకి హాజరు కావలిసిందే: ఈడీ కోర్టు
సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ కు చుక్కెదురైంది. తనపై ఉన్న ఈడీ కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్ పిటిషన్ పై ఇవాళ కోర్ట
Read Moreజగన్ సర్కారును కూల్చేదాకా నిద్రపోను
అమరావతి కోసమే బీజేపీతో పొత్తు: పవన్ అమరావతి, వెలుగు: ఏపీలో జగన్ రెడ్డి సర్కారును కూల్చే వరకు నిద్రపోనని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని మహిళ
Read Moreచరిత్రలో ఇలా ఎక్కడా జరగలేదు
శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుకోవాలని చూస్తుందన్నారు సీఎం జగన్. ఎస్సీ కమిషన్ బిల్లును కూడా అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. టీడీపీ సభ్య
Read Moreమొదటి రోజు షేక్ హ్యాండ్..రెండో రోజు రాజీనామా
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్. ఇవాళ మండలికి గైర్హాజరైన ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు పంపించారు.
Read Moreరాజధాని రైతులకు పరిహారం డిమాండ్ చేసిన చంద్రబాబు
అమరావతి, వెలుగు: ఏపీ రాజధాని అమరావతికి కులాన్ని అంటగట్టి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ చీఫ్ చంద్రబాబు ఫైర్ అయ్యారు. రా
Read Moreఆ విషయంలో జగన్ జగ మొండి
రాజధానిని అమరావతి నుంచి కదలనివ్వబోమన్నారు మాజీ సీఎం చంద్రబాబు. మంగళగిరిలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు..రాజధానిగా అమరావతే ఉండాలన
Read Moreవైసీపీ వాళ్లు తిడితే పవన్లాగా నేనూ పడాలా?
అనంతపురం: తాను రూ.2 లక్షల కోట్ల విలువ చేసే అమరావతిని అప్పగిస్తే సీఎం జగన్ చేతకానితనంతో దాన్ని నాశనం చేస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆ
Read Moreనేడు కేసీఆర్, జగన్ భేటీ
మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ లో మీటింగ్ పోతిరెడ్డిపాడు విస్తరణపై మాట్లాడుకునే అవకాశం రెండు రాష్ట్రాల అంశాలు, ఎన్ ఆర్సీ పై చర్చ హైదరా
Read Moreచదువే పిల్లలకు మనమిచ్చే ఆస్తి.. అందుకే అమ్మఒడి
ప్రతీ పేద తల్లికి యేటా రూ. 15 వేలు ఇస్తామన్నారు సీఎం జగన్. చిత్తూరు జిల్లాలో అమ్మఒడి పథకం ప్రారంభించిన జగన్..చదువు అనేది పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి అ
Read Moreఅది అమ్మఒడి కాదు మమ్మీ ఒడి
అమ్మ ఒడి పథకానికి మమ్మీ ఒడి పథకం అనే పేరు పెట్టాలన్నారు తులసి రెడ్డి. అమ్మ అనే పదాన్ని ఉచ్చరించే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. అమ్మ భాష అయి
Read Moreజగన్ పిచ్చి పీక్ లో ఉంది
అమరావతి, వెలుగు: ఆంధ్రాలో 3 రాజధానులు నిర్మిస్తామంటున్న సీఎం జగన్ పిచ్చి పీక్ స్టేజ్ కు చేరిందని మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. విశాఖను రాజధానిగా
Read More