karnataka

గోవాలో రూ.100 మందు.. తెలంగాణలో రూ.246, కర్ణాటకలో రూ.500

మనదేశంలో గోవా టాప్ టూరిస్ట్ ప్లేస్ .  దేశవిదేశాల నుంచి టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి బీచ్ లో చల్లగా బీరు తాగుతూ చీల్ అవుతూ ఉంటారు.  

Read More

11 రాష్ట్రాల్లో 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తొమ్మిది వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్ల

Read More

వివేక్ వెంకటస్వామిని సన్మానించిన కుష్టగి నియోజకవర్గ ఎమ్మెల్యే

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామిని కర్నాటకలోని కుష్టగి నియోజకవర్గ ఎమ్మెల్యే దొడ్డన గౌడ హెచ్ పాటిల్ సన్మానించారు. ఎన్నికల టైమ్ లో ఈ ని

Read More

ఇవాళ(సెప్టెంబర్ 24) కాచిగూడ-బెంగళూరు వందే భారత్

    వర్చువల్​గా ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్, వెలుగు : తెలంగాణ నుంచి  కర్నాటకకు వెళ్లే  కాచిగూడ

Read More

వారసుల వంతొచ్చింది: కర్ణాటక జట్టులోకి రాహుల్ ద్రవిడ్ తనయుడు

ది వాల్, మిస్టర్‌ డిపెండబుల్, టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అడుగుజాడల్లోనే అతని తనయులు నడుస్తున్నారు. చిన్న కుమారుడు

Read More

26న బెంగళూరు బంద్.. నెల రోజుల్లో రెండోది.. ఇప్పుడెందుకు అంటే..

కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జలాల వివాదం ముదురుతోంది. కావేరీ నదీ జలాలపై రెండు రాష్ట్రాలు తమ హక్కులకోసం పోరాటం చేస్తున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య నీటి ప

Read More

రాష్ట్రానికి మూడో ‘వందే భారత్’..ట్రైన్ షెడ్యూల్ ఇదే..

రేపు వర్చువల్​గా ప్రారంభించనున్న  ప్రధాని మోదీ  కాచిగూడలో జెండా ఊపనున్న గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  కాచిగూడ నుంచి బెంగళ

Read More

తెరపైకి బీసీ గణన.. సుప్రీంకోర్టు ఆదేశాలతో కదిలిన రాష్ట్ర ప్రభుత్వం

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఫిక్స్ చేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో కదిలిన రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ టెస్ట్ తో కూడిన ప్రశ్నావళి సిద్ధం సా

Read More

సిటీలో ఇష్టమొచ్చినట్లు తిరిగితే.. ట్రాఫిక్ పన్ను వేస్తారు..?!

కారు ఉంది నా ఇష్టమొచ్చినట్లు.. సిటీలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతా అంటే కుదరదు.. బైక్ ఉంది కదా అని అర్థరాత్రులు సిటీ మొత్తం చక్కర్లు కొడతా అంటే కుదరదు..

Read More

తమిళనాడుకు 5 వేల క్యూసెక్కుల కావేరీ నీళ్లు విడుదల

తమిళనాడుకు మరో 15 రోజుల పాటు 5,000 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగించాలని కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (సిడబ్ల్యుఎంఎ) కర్ణాటకను ఆదేశించింది.

Read More

బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి బోగస్ ఓట్లు సృష్టిస్తున్నాయి : ఎమ్మెల్యే రాజాసింగ్

బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి తెలంగాణ రాష్ట్రంలో బోగస్ ఓట్లు సృష్టిస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఒక్కో నియోజకవర్గంలో 70 వేల బోగస్ ఓట్లక

Read More

ఈఎస్‌ఐ ఆసుపత్రిలో అత్యాచారానికి పాల్పడ్డ యువకుడి అరెస్ట్‌

ఈఎస్ఐ ఆసుపత్రిలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడుని పోలీసులు అరెస్టు చేశారు. ఆస్పత్రిలో రోగి సోదరిపై షాబాద్ అనే యువకుడు ఆదివారం(సెప్టెంబర్ 17) అ

Read More

కర్ణాటక హోయసల ఆలయాలకు యునెస్కో గుర్తింపు .. ప్రధాని మోదీ ప్రశంసలు

కర్ణాటకలోని హొయసల దేవాలయాలు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించాయి. తాజా ప్రకటించిన యునెస్కో వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. బేలూర్, హళేబీడ్, సోమనంతప

Read More